య ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతేప్రశిషం యస్య దేవాఃయస్య ఛాయామృతం యస్య మృత్యుఃతస్మై దేవాయ హవిషా విధేమ! జరిగిన కథశ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజే�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధా నార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులును ఆగమరత్న చూడామణి బిరుదు వరించింది. తమిళనాడులో అతిపెద్ద వైష్ణవ ఆలయం శ్రీరంగంక్షేత్రానికి అనుబంధమైన శ్రీ పౌండ
యాదాద్రి భువనగిరి : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా ఉధృతి నివారణకు చేపడుతు
సీఎం నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు అత్యవసర సేవలకు మినహాయింపు ఈనెల 21 వరకు యాదాద్రిలోస్వామి దర్శనాల నిలిపివేత పకడ్బందీగా అమలుకు అధికారుల చర్యలు వ్యాపార �
ఆపత్కాలంలో అండగా.. వైద్య సేవల్లో నర్సులు దవాఖానల్లో వీరిదే కీలక పాత్ర నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం ఆలేరు టౌన్, మే 11 : ఆరోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైనది నర్సింగ్ వృత్తి. దవాఖానలో వీరి సేవలు ఎంతో అవసరం. వైద్
ఆకట్టుకుంటున్నశిల్పకలా ఖండాలుఒకే రకం కృష్ణశిలతో నిర్మించిన ఏకైక సప్తతల రాజగోపురం యాదాద్రి, మే 10: ఆలయం చుట్టూ అష్టభుజి మండపం.. నింగిని తాకేలా సప్త రాజగోపురాలు.. భక్తులను కట్టిపడేసేలా శిల్పకళా ఖండాలు ఎటూ చ�
మోటకొండూర్, మే 10: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని చందేపల్లి గ్రామంలో పాలకవర్గం, అఖిలపక్షం నాయకులు, వ్యాపారుస్తులు సోమవారం నుంచి సుమారు 21 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ చేపట్టనున్నారు. ఈ మేరకు 10�
కరోనా బాధితుల సమాచార సేకరణకు హెల్ప్డెస్క్లు వైద్య విభాగంతో కలిసి ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ కమిషనరేట్లో కంట్రోల్ రూంకు ఫోన్ చేస్తే వెంటనే దవాఖానల సమాచారం లైజనింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమాచా�
యాదాద్రి, భువనగిరి టౌన్, మే10: కొవిడ్ సెకండ్ వేవ్ ఊపందుకున్న నేపథ్యంలో కరోనా కట్టిడికి ప్రభుత్వం చేపట్టిన జర్వ పీడితుల గుర్తింపు సర్వే జిల్లా వ్యాప్తంగా సోమవారం ముగిసింది. ఐదు రోజులుగా జిల్లా వ్యాప్త�
పల్లెప్రగతితో సకల సౌకర్యాలు చివరి మజిలీకి తీరిన ఏండ్లనాటి కష్టం పారిశుధ్యంతో పరిశుభ్రం పచ్చదానికి కేరాఫ్ పల్లె ప్రకృతివనం ఆకర్షణీయంగా కనిపిస్తున్న నర్సరీ భువనగిరి అర్బన్, మే 10 : గ్రామంలోని దశాబ్దాల వ
ఖరారు కాని అదనపు కోటాజిల్లాలో 481 రేషన్ షాపులు ఆలేరు టౌన్, మే 9 : గత ఏడాది కొవిడ్ నేపథ్యంలో రేషన్ షాపుల్లో పేదలకు ఉచితంగా 4 నెలల పాటు ఒక్కో యూనిట్కు 12కిలోల చొప్పున బియ్యం, ఒక్కో కుటుంబానికి 3నెలల పాటు రెండు
పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులుఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనంరూ. 70లక్షలతో సీసీరోడ్ల నిర్మాణంచెత్త సేకరణతో మెరుగుపడిన పారిశుధ్యంఅన్నివసతులతో వైకుంఠధామంగ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా
చౌటుప్పల్ రూరల్, మే 9 : దేశమంతా కొవిడ్తో వణికిపోతున్నది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతినిత్యం కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అయినా చౌటుప్పల్ మండల పరిధిలోని ఎనగంటి, దుబ్బతండాల్లో ఇప్పటి