ఖరారు కాని అదనపు కోటాజిల్లాలో 481 రేషన్ షాపులు ఆలేరు టౌన్, మే 9 : గత ఏడాది కొవిడ్ నేపథ్యంలో రేషన్ షాపుల్లో పేదలకు ఉచితంగా 4 నెలల పాటు ఒక్కో యూనిట్కు 12కిలోల చొప్పున బియ్యం, ఒక్కో కుటుంబానికి 3నెలల పాటు రెండు
పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులుఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనంరూ. 70లక్షలతో సీసీరోడ్ల నిర్మాణంచెత్త సేకరణతో మెరుగుపడిన పారిశుధ్యంఅన్నివసతులతో వైకుంఠధామంగ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా
చౌటుప్పల్ రూరల్, మే 9 : దేశమంతా కొవిడ్తో వణికిపోతున్నది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతినిత్యం కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అయినా చౌటుప్పల్ మండల పరిధిలోని ఎనగంటి, దుబ్బతండాల్లో ఇప్పటి
కరోనాకు అక్కడి గిరిజనం దూరంతండాల్లోని ఏ ఒక్కరికీ సోకని కరోనా వైరస్మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలతో వెల్లివిరిసిన చైతన్యంకలిసొచ్చిన గిరిజనుల ఆహార అలవాట్లు, జీవన శైలిస్ఫూర్తిగా నిలుస్తున్న సంస్థాన్
ఇంటింటికీ వెళ్లి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిజిల్లా వ్యాప్తంగా 1,96,225 ఇండ్లల్లో పూర్తయిన సర్వే5,718 జ్వర పీడితుల గుర్తింపు..హెల్త్ కిట్ల అందజేత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో నా
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�
రూ.45 లక్షల 60వేలతో అభివృద్ధి పనులువైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పనులు పూర్తివెల్లివిరుస్తున్న పచ్చదనం..పరిశుభ్రంగా గ్రామం ఆత్మకూరు(ఎం), మే 8 : ప్రతి పల్లె అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అన్ని వర్గాల ప్
మూడు రోజుల్లో 1,66,266 ఇండ్లల్లో సర్వే పూర్తిఇంటి వద్దే మెడిసిన్ అందజేసి బాధితులకు భరోసా5,432 మంది కరోనా అనుమానితుల గుర్తింపు3,186 మందికి హెల్త్ కిట్ల అందజేత కరోనా ఆపత్కాలంలో తెలంగాణ ప్రభుత్వం బాధితులకు స్వాంత�
బెడ్షీట్స్ తయారీకి కేరాఫ్ సిరిపురం, వెల్లంకిరఘునాథపురం లుంగీలకు గల్ఫ్దేశాల్లో యమ క్రేజీజాతీయ పురస్కారాలతో విశ్వవ్యాప్తం అయిన చేనేత ఖ్యాతితెలంగాణ ప్రభుత్వంలో చేనేత రంగానికి పూర్వ వైభవం ఫ్యాషన్ �
నేతి విద్యా సాగర్ | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్ దర్శించుకుని సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాలకు అంచనాలకు మించి తరలివస్తున్న వరి ధాన్యం జిల్లావ్యాప్తంగా 286 కేంద్రాల్లో ప్రారంభమైన కొనుగోళ్లు ఇప్పటివరకు 1,05,432 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం యాదాద్రి భువనగిరి,
ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం రైతులకు ఎంతో ప్రయోజనం జిల్లాలో సాగు విస్తీర్ణం 2,36,314 ఎకరాలు ఆలేరు టౌన్, మే 7: జిల్లాలో వచ్చే ఆర్థిక సంవత్సరం రైతులకు ఇచ్చే రుణ పరమితిని ఖరారు చేశారు. బ్యాంకులు అందించే రుణ పరిమ�
నేటి నుంచి 13 రోజుల వరకు ప్రజలు సహకరించాలి పంచాయతీ పాలకవర్గ సభ్యులు మోటకొండూర్, మే 7: కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మోటకొండూర్ మండల కేంద్రంలో శనివారం నుంచి 13 రోజులపాటు స్వచ్ఛంద లాక్డౌన్ను అమలు చ
కరోనాపై తెలంగాణ ప్రభుత్వం బహుముఖ యుద్ధం ప్రభుత్వ మార్గనిర్దేశాలకు అనుగుణంగా కార్యరంగంలోకి దిగుతున్న జిల్లా యంత్రాంగం ఇంటింటి సర్వే నిర్వహించి చికిత్స అందించేందుకు ప్రణాళిక ప్రతి వెయ్యి ఇండ్లకు ఒక బృ