తక్కువ ధరకు ఫినాయిల్, టాయిలెట్క్లీనర్, హ్యాండ్వాష్, ఫ్లోర్క్లీనర్, శానిటైజర్ల విక్రయం ఆదర్శంగా నిలుస్తున్న రామన్నపేటలోని ప్రవళిక మహిళా సంఘం రామన్నపేట, ఏప్రిల్ 27: శానిటైజేషన్ ఉత్పత్తులు తయారు చ
మంత్రగాళ్లను ఆశ్రయిస్తూ రూ. లక్షలు నష్టపోతున్న వైనం అర్ధరాత్రులు శివారు ప్రాంతాలకు వెళ్తూ ప్రాణాల పైకి తెచ్చుకుంటున్న అన్వేషకులు ఇప్పటికే గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడినపురాతన శివలింగం, వివిధ రకాల విగ�
స్వామివారికి శాస్ర్తోక్తంగా నిత్యపూజలు ఖజానాకు రూ. 3,19,473 ఆదాయం నిబంధనలు పాటిస్తూ పాల్గొన్న భక్తులు యాదాద్రి, ఏప్రిల్27: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో మంగళవారం స్వాతి నక్షత్ర పూజల కోలా హల�
భువనగిరి టౌన్, ఏప్రిల్ 27 : వీహెచ్పీ, బజరంగ్దళ్ల ఆధ్వర్యంలో హనుమాన్ విజయయాత్రను పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూ జలు నిర్వహించి హనుమ�
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవా రం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరాడంబరంగా జరుపుకొన్నారు. జిల్లాలోని అ న్ని మండలాలు, గ్రామాలు, టీఆర్ఎస్ కార్యాలయాల ఎ�
ఆలేరు టౌన్, ఏప్రిల్ 26 : ఆలేరు పట్టణానికి చెందిన ప్ర ముఖ కవి, దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామాను జయ్య (76) గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూశా రు. తిరునగరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా, రాజా పేట మండల�
యాదాద్రి, ఏప్రిల్ 26: అదే బాట.. అదే మాట. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లో .. నాడు ఉద్యమనాయకురాలిగా రాష్ట్ర సాధనలో.. ఇప్పుడు ఉద్యమస్ఫూర్తితో ప్రగతిఫలాలు అందించేందుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొ�
యాదాద్రి, ఏప్రిల్26: టీకాతోనే కొవిడ్ వైరస్ నుంచి రక్ష ణ ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, ఆలే రు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్ అన్నారు. సోమ వారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని న
అడ్డగూడూరు, ఏప్రిల్ 26 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రా ధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని కంచనపల్లి గ్రామంలో రూ.2 కోట్ల 70లక్షలతో నిర్మించిన కస్తుర్బా�
గిరి ప్రదక్షిణ రోడ్డులో హరిహరుల నక్షత్రవనం సుగంధ పుష్పాల దేవతా ఉద్యానవనం కొండ చుట్టూ 108 రకాల మొక్కలు 10 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న భక్తులు దేశంలో ఎక్కడాలేని విధంగ
జరిగిన కథశ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
స్త్రీ, పురుషుల నిష్పత్తిలో తగ్గుతున్న అంతరం ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే గణనీయంగా పెరిగిన ఆడపిల్లల సంఖ్య ‘ ఉమెన్ అండ్ ఇన్ ఇండియా-2020’ నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర గణాంక శాఖ జిల్లాలో ప్రతి వెయ్యి మంద�