మే రెండో వారం నుంచి ముహూర్తాలు ఇప్పటికే పూర్తయిన అడ్వాన్స్ బుకింగ్స్ కొవిడ్ నేపథ్యంలో పలు పెండ్లిళ్లు వాయిదా అయోమయంలో తల్లిదండ్రులు ఆందోళనలో అనుబంధ రంగాలు పెండ్లి అంటే నూరేళ్ల పంట.. అందుకే ఈ వేడుకను
రామగిరి, మే 4 : కరోనా వైరస్ సోకిన వ్యక్తులు భయపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో కొవిడ్ పేషెంట్ల వార్డును మంగళవారం ఆయన ఆకస్మి
యాదాద్రి, మే4: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ఈ నెల 15వ తేదీ వరకు స్వచ్ఛంద బంద్ పాటించాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం య
పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులు రూ.35 లక్షలతో పనులు పరిశుభ్రంగా గ్రామపంచాయతీ వైకుంఠధామం, కంపోస్ట్షెడ్, పల్లె ప్రగతి పనులు పూర్తి బొమ్మలరామారం, మే 4: తెలంగాణ ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద
ఆలేరు టౌన్, మే 4 : వ్యవసాయంలో భూసార పరీక్షలది ప్రధానమైన పాత్ర. నేల స్వభావాన్ని బట్టి దిగుబడులు వస్తాయి. భూమిలో ఉన్న పోషకాలు ఏవి తక్కువగా ఉన్నాయో వాటిని అందించాలి. ఈ విషయాలను తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు చ
పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులు రూ.41 లక్షల 10వేలతో అభివృద్ధి పనులు పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పూర్తి పరిశుభ్రంగా మెరిసిపోతున్న గ్రామం ఆత్మకూరు(ఎం), మే 3: గ్రామాల అభివృద్ధి క
జిల్లాలో ఐదు చోట్ల ఆక్సిజన్ బెడ్లతో కూడిన ఐసొలేషన్ కేంద్రాలు కరోనా బాధితులకు పౌష్టికాహారంతో పాటు మెరుగైన చికిత్స ఇప్పటికే పలువురు బాధితులు కోలుకుని క్షేమంగా ఇంటికి జిల్లా వ్యాప్తంగా హోం ఐసొలేషన్ల�
నెల రోజులుగా.. సెలవులు లేకుండా సేవల్లోనే..జిల్లా వ్యాప్తంగా 120 మంది అధికారులు, 930 మంది స్టాఫ్ నర్సులు, ఎంఎన్ఎంలుఆక్సిజన్ కొరత లేకుండా జిల్లాలో 130 బెడ్ల ఏర్పాటు: జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావుమేడ్చ�
యాదాద్రి, మే 3 : రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని స్వామివారి�
మాధవానంద స్వామి | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ శివాలయ పునర్నిర్మాణ పనులు శాస్త్ర బద్దంగా సాగుతున్నాయని తొగుట పీఠాధిపతి, శివాలయం నిర్మాణ పర్యవేక్షకుడు మాధవానంద స్వామి తెలిపారు.
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �