పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులు రూ.41 లక్షల 10వేలతో అభివృద్ధి పనులు పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పూర్తి పరిశుభ్రంగా మెరిసిపోతున్న గ్రామం ఆత్మకూరు(ఎం), మే 3: గ్రామాల అభివృద్ధి క
జిల్లాలో ఐదు చోట్ల ఆక్సిజన్ బెడ్లతో కూడిన ఐసొలేషన్ కేంద్రాలు కరోనా బాధితులకు పౌష్టికాహారంతో పాటు మెరుగైన చికిత్స ఇప్పటికే పలువురు బాధితులు కోలుకుని క్షేమంగా ఇంటికి జిల్లా వ్యాప్తంగా హోం ఐసొలేషన్ల�
నెల రోజులుగా.. సెలవులు లేకుండా సేవల్లోనే..జిల్లా వ్యాప్తంగా 120 మంది అధికారులు, 930 మంది స్టాఫ్ నర్సులు, ఎంఎన్ఎంలుఆక్సిజన్ కొరత లేకుండా జిల్లాలో 130 బెడ్ల ఏర్పాటు: జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావుమేడ్చ�
యాదాద్రి, మే 3 : రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని స్వామివారి�
మాధవానంద స్వామి | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ శివాలయ పునర్నిర్మాణ పనులు శాస్త్ర బద్దంగా సాగుతున్నాయని తొగుట పీఠాధిపతి, శివాలయం నిర్మాణ పర్యవేక్షకుడు మాధవానంద స్వామి తెలిపారు.
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
గీత కార్మికుడికి తీవ్రగాయాలు | తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
ఎలాంటి దుష్ఫలితాలు రావు అన్ని టీకాలు సురక్షితమే రక్తం గడ్డకట్టడం అనేది అపోహే క్యాన్సర్ సర్జరీ ఉంటే కొంత సమయం తీసుకోవాలి డాక్టర్ వినోద్ మద్దిరెడ్డి, చీఫ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ కొండాపూర్, ఏప్రిల్�
ఇప్పటివరకు 3,801 మంది రైతులకు చెందిన 34,468 మెట్రిక్ ధాన్యం కొనుగోలు మిల్లర్ల కొర్రీలు.. లారీల కొరతతో మందకొడిగా సాగుతున్న కొనుగోళ్లు తూకం వేసిన ధాన్యాన్ని సైతం మిల్లులకు ఎగుమతులు చేయడంలో జాప్యం మిల్లుల కొరతత�
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 28: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎంపీపీ నరాల నిర్మల అన్నారు. మండలంలోని బీఎన్.తిమ్మాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కే
భువనగిరి టౌన్, ఏప్రిల్ 27 : కొవిడ్ సంక్షోభంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని అడిషనల్ డీసీపీ భుజంగరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్కుమార్ ఆధ్వర్యంలో మంగళ