టీకా వేసుకునేలా ప్రజలకు అవగాహన కరోనా కట్టడికి పల్లెల్లో ప్రత్యేక చర్యలు కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి జియో మీట్లో జడ్పీ సమా�
పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులువైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ పూర్తిపచ్చదనం పరుచుకున్న ప్రకృతివనంఇంటింటికీ చెత్త సేకరణతో పరిశుభ్రంగా గ్రామం ఆత్మకూరు(ఎం), మే 26 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయ
స్పష్టత ఇచ్చిన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్ ఆదేశించిన మరుసటి రోజే రంగంలోకి.. నిర్విరామంగా 40 కిలోమీటర్ల మేర కాల్వగట్ల వెంట ప్రయాణం ప్రాజెక్టు వద్దే రాత్రి 8గంటల వరకు అధికారులతో సమీక్ష భూస�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
అప్రమత్తత.. జాగ్రత్తలతో కరోనాకు చెక్ఇంట్లోనే ఉండి వైరస్ను జయించిన ఫ్రంట్లైన్ వారియర్స్తిరిగి విధుల్లో చేరి ఎప్పటిలాగే బాధ్యతల నిర్వహణ కరోనా పడగనీడలో ఉన్నామని తెలిసినా ప్రజా సేవకు వారు వెనుకాడలే�
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, మే 22: కొవిడ్ కట్టడి కోసం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎయిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్�
సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ బీబీనగర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల సమన్వయ అధికారులు, వైద్యాధికారులతో సమీక్ష ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దాలని ఆదేశం బాధితుల్లో భరోసా �
క్రైం న్యూస్ | భువనగిరి పట్టణానికి చెందిన గర్రు విగ్నేష్( 14 ) నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.
పకడ్బందీగా అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు పట్టణాలు, పల్లెల్లో కొనసాగుతున్న పోలీస్ పెట్రోలింగ్, పికెటింగ్లు ఆలేరు టౌన్, మే 19 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. �
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిభువనగిరి టౌన్, మే 19 : లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు, యాచకులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి భోజనం అందించడం అభినందనీయమని ఎమ�
ఎనగండితండాలో అభివృద్ధి పరుగులుపల్లెప్రగతి ద్వారా మారిన గ్రామరూపురేఖలుఇంటింటికీ మరుగుదొడ్డి, మిషన్భగీరథ నీళ్లుచెత్తడంపింగ్యార్డు పనులు పూర్తిఆకట్టుకుంటున్న సీసీరోడ్లు, పల్లెప్రకృతి వనం చౌటుప్పల
ఆరు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు రూ.కోటికి పైగా పన్నుల వసూలు ‘ఎర్లీ బర్డ్’ స్కీంకు విశేష స్పందన పథకానికి జిల్లాలో అర్హతగల నివాసాలు 26,376 కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు గడువు పొడిగి