రామన్నపేట, జూలై10: పల్లెల అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ మార్కండేయ అన్నారు. శనివారం మండలంలోని బోగారంలో సర్పంచ్ అంతటి పద్మారమేశ్త�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
ఆత్మకూరు(ఎం), జూలై7: పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుం టామని డీపీవో సాయిబాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, తుక్కాపురం గ్రామా
జస్టిస్ హిమా కోహ్లీ| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న జస్టిస్ హ�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
టీఎస్ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటికే తిరుపతికి విమాన టూర్ కొత్తగా టీఎస్టీడీసీ 3 ప్యాకేజీలు కరోనాతో కుదేలైన పర్యాటకరంగాన్ని గాడిలో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడ
ఆత్మకూరు(ఎం), జూలై 1: గ్రామాలభివృద్ధితో పాటు పచ్చద నం, పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపట్టిన 4వ విడత పల్లె ప్రగతి గురువారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు
మోటకొండూర్, జూలై 1: జాతీయ వైద్యుల దినోత్సవం పుర స్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని గురువారం డీఎంహెచ్వో సాంబశివరావు సందర్శించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ �
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి వంగాల ఫీడర్ ఛానల్ నిర్మాణాలు పూర్తికావాలి ఆశ్వరావుపల్లి కాల్వ ద్వారా ఆరు గ్రామాల్లోకి సాగుజలాలు గంధమల్ల డిస్ట్రిబ్యూటరీ కాల్వ భూసేకరణ పూర్తి చేయాలి యాద�
అప్పుకోసం చెయ్యిజాపే పరిస్థితులకు స్వస్తి సాగుకు పుష్కలంగా మూసీ, గోదావరి నీళ్లు 24 గంటల నిరంతర విద్యుత్.. రైతు బంధు, రైతు బీమాతో రైతుల్లో పెరిగిన ధీమా దిగుబడులు పెరిగేలా.. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభ
పూజల్లో పాల్గొన్న భక్త జనం యాదాద్రి, జూన్ 26 :యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. లాక్డౌన్ సడలింపు అనంతరం ఇంత పెద్దఎత్తున భక్తులు యాదాద్రీశుడిని దర్శించుకో�