రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎల్లంకి మహేశ్, పేరబోయిన మహేందర్ అన్నారు.
సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు అనేకమార్లు అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు అడ్డుకోవడం నీతి మాలిన చర్య అని బీఆర్ఎస్ రాజపేట మండలాధ్యక్షుడ
ఆలేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్ గౌడ్ జన్మదినాన్ని బుధవారం స్థానిక పాఠశాల క్రీడా మైదానంలో సూర్యోదయ వాకర్ సొసైటీ ఘనంగా నిర్వహించింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. యాదగిరీశుడి సన్నిధిలో 23 రోజులపాటు జరిగిన కార్తిక మాస ఉత్సవాల్లో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం శరత్ పౌర్ణమి ఉత్సవాలను అర్చకులు విశేషంగా జరిపించారు. కల్యాణమూర్తులను ప్రధానాలయ ముఖ మండపంలో ఆరాధనలు చేశారు.
తొలిరోజు అన్నదానాలు, పండ్ల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఆలేరు, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు పల్లె పల్లెనా ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల వేడుకల్లో భాగంగా మంగళవారం ఆలేర
ట్విట్టర్ మెసేజ్కు స్పందించి ఆదుకోవాలని అధికారులకు ఆదేశం మోటకొండూర్, ఫిబ్రవరి 15 : తండ్రిని కోల్పోయి చదువు దూరమై ఇబ్బంది పడుతున్న చిన్నారులకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. వారి కుటుంబానికి తోడ్పాటు
యాదాద్రి, ఫిబ్రవరి15 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. లక్ష్మీ అమ్మవారిని ముప్పై �
ప్రారంభోత్సవానికి సిద్ధమైన సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, వీవీఐపీల విడిది భువనగిరిలో లక్షమందితో బహిరంగ సభ స్వాగత తోరణాలు, కటౌట్లతో భారీ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి �
అందరిదీ పేద గిరిజన గిరిజన బిడ్డలే.. ఆత్మకూర్.ఎస్ మండలం నశింపేట వద్ద ప్రమాదం ఆత్మకూర్.ఎస్, ఫిబ్రవరి 11 : అతివేగం నలుగురి ప్రాణాలు తీసింది. బైకులు ఢీకొని నలుగురు యువకులు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా ఆత్మ�
హాలియాలో ముస్తాబైన పోతులూరి శివ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం హాలియా, పిబ్రవరి 11 : హాలియాలోని గోవిందమాంబదేవీ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి శివవీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రా
వారి ఖజానాకు రూ.10,79,317 యాదాద్రి, ఫిబ్రవరి 11 : యాదాద్రి లక్ష్మీనారసింహుడి బాలాలయంలో ఊంజల్ సేవోత్సవం శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా భావించే ఊంజల్ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న�
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి రామన్నపేట, ఫిబ్రవరి 11 : భువనగిరిలో శనివారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ శ్రేణులకు పిలుపు�