బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రా? దొంగలశాఖ మంత్రా అని రెడో మాజీ చైర్మన్ వైసతీశ్రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉన్నాడని స్వయంగా పోలీసులే చెప్తున్నారంటే.. ఇక దేశంలో లా అండ్ ఆర్డర్ ఎక�
తెలంగాణలో మళ్లీ ముంబై, దుబాయి వలసలే దిక్కయ్యేలా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో నంబర్వన్గా ఉన్న తెలంగాణను నిరుద్యోగంలో నంబర్వన్గ
Y Satish Reddy | మేడారం గద్దెల దగ్గర ప్రమాదానికి ముమ్మాటికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
మేడారం జాతర పనుల్లో మంత్రులు సీతక్క, పొంగులేటి కలిసి రూ. 200 కోట్ల కుంభకోణం చేశారని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సంచలన ఆరోపణలు చేశారు.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించారని తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి తెలిపారు.
మోదీ పాలనలో విదేశీ పెట్టుబడులు(Foreign investment) తగ్గిపోతున్నాయని, భారతదేశంపై నమ్మకం కోల్పోయి అంతర్జాతీయ కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నాయని , రెడ్కో మాజీ చైర్మన్, బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడులు తిరోగమన దిశలో ఉన్నాయి. ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గింది. ఆదాయం తగ్గడంతో ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేక రేవంత్ సర్కారు ఆపసోపాల�
Y.Satish Reddy | ఫార్ములా ఈ రేసు(Formula e race) విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై(KTR) కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ పూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యవహారంలో అసలు దోషి �
Satish Reddy | రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్(Y. Satish Reddy) ప్రభుత్వమో.. సర్కస్ కంపెనీనో అర్థం కావడం లేదని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy) విమర్శించారు.
ఈ స్థాయిలో ప్రగతి కండ్ల ముందు కనిపిస్తోందంటే దాన్ని నడిపిన నాయకుడు ఎంత నైపుణ్యం కలిగినవాడు అయ్యుండాలి? ప్రతీక్షణం ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ఉండాలి? అలాంటి లక్షణాలున్న, నైపుణ్యమున్న గొప్ప వ్యక్�
CM Revanth | నీ మాటలు రండ మాటలు.. నీ చేతలు రండ చేతలు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy) ఫైర్ అయ్యారు.
Y. Satish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా అవాస్తవాలు, తప్పుడు లెక్కలతో శ్వేతపత్రం పేరుతో ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని అగౌరవపరిచింది. సభా గౌరవాన్ని దెబ్బతీసిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ �