పదమూడేండ్ల క్రితం ఎక్స్లో(అప్పట్లో ట్విటర్) ప్రొఫైల్ ఓపెన్ చేశారు సమంత. కానీ ఎందుకో కొనసాగలేకపోయారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్గా ఉండే సామ్.. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లలో బిజీబిజీగా ఉం�
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం ఎక్స్ (గతంలో ట్విటర్) సోమవారం మూడుసార్లు సాంకేతిక లోపాలతో డౌన్ అయింది. దీంతో యూజర్లు, మరీ ముఖ్యంగా బిజినెస్, మార్కెటింగ్ల కోసం ఈ వేదికను ఉపయోగించుకుంటున్నవారు తీవ్ర ఇబ్�
టెక్ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త సంవత్సరం వేళ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తన పేరు మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు కెకియస్ మాక్సిమస్. తన ప్రొఫైల్ పిక్చర్గా పేరుమోసిన పీప్ ది ఫ్రాగ్(�
YS Jagan | తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ పూజలకు పిలుపునిచ్చింది.
‘పోతే ఒక్కడినే.. వస్తే పది మంది అని ప్రమాదానికి ఎదురెళ్లిన నీకు సలాం..’ అంటూ ఖమ్మం జిల్లాలో తొమ్మిది మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ సుభాన్ఖాన్ సాహసాన్ని ఉద్దేశించి కేటీఆర్ కొనియాడారు.
మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. గాలిబే విశాల్ అనే నెటిజన్ మెట్రో స్టేషన్లలో టాయిటెల్ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆప�