జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) మళ్లీ వార్తల్లోకెక్కింది. పలు అవాంతరాల అనంతరం తాజాగా జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు మరోమలుపు తీసుకున్నాయి. గురువారం జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన �
Antim Panghal: 19 ఏండ్ల అంతిమ్.. గత రెండేండ్లుగా అద్భుత విజయాలతో వరుస టోర్నీలలో పతకాలు కొల్లగొడుతున్నది. ఆమె వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగబోయే పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా...
నగరంలో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ జిల్లాల క్రీడాకారులతో నగరం క్రీడా సంగ్రామంగా మారిపోయింది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం బాస్కెట్బాల్, రెజ్లింగ్ �
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపు జోరుగా.. హుషారుగా సాగుతున్నది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడాశాఖ, ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత �
పల్లెల్లో యుద్ధం జరుగుతున్నది. విజయం కోసం హోరాహోరీ పోటీ నడుస్తున్నది. గ్రామ దేవతల జాతరలో భాగంగా గ్రామాల్లో కుస్తీ పోటీల సందడి పెరిగింది. జాతర పల్లెల్లో పండుగ వాతావారణం నెలకొన్నది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.
మల్లయుద్ధ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ముకేశ్గౌడ్ స్మారక రెజ్లింగ్ టోర్నీలో 17 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మహిళల ఓపెన్ విభాగంలో రోహిణి స
National Games | కొన్నిరోజుల క్రితం అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణపతకం సాధించిన రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మరోసారి సత్తా చాటింది. 36వ జాతీయ క్రీడల్లో కూడా బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో రికార్డు సృష్టించాడు. సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరుగుతున్న వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన కాంస�
అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్స్ టోర్నీలో భారత రెజ్లర్ అంతిమ్ అద్భుతంగా రాణించింది. వరుస విజయాలతో 53 కేజీల కేటగిరీలో ఫైనల్కు దూసుకొచ్చిన ఈ యువ రెజ్లర్.. బల్గేరియాలోని సోఫియా వేదికగా జరిగిన తుది పోరులో కజకస�
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శనివారం ఆయన కామన్వెల్త్ క్రీడల బృందాన్ని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్�