తనకు ఒక చెయ్యి లేకున్నా కుస్తీ పోటీల్లో పాల్గొని ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. ఒక్క చేతితోనే బరిలోకి దిగి విజేతగా నిలిచాడు మహారాష్ట్ర కు చెందిన గణేశ్ అనే మల్లయోధుడు.
Wrestling | హైదరాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మల్లయుద్ధ పోటీలలో నార్సింగ్ మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన మాచర్ల రవికాంత్ అండర్ 20 విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధిం�
నాలుగేండ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడల (సీడబ్ల్యూజీ)లో భాగంగా 2026లో స్కాట్లాండ్లోని ప్రఖ్యాత గ్లాస్గో నగరంలో జరగాల్సి ఉన్న కామన్వెల్త్ క్రీడలకు ముందే భారత క్రీడాలోకానికి తీవ్ర అన్యాయం! 2026 జులై 23 ను�
Vinesh Phogat | భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్కు నిరాశ తప్పలేదు. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలంటూ చేసిన అప్పీల్ను స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ తిరస్కరించింది.
Vinesh Phogat | పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఇప్పటికే ముగిసినా భారత మహిళా రెజర్ల వినేశ్ ఫోగట్ ఇంకా స్వదేశానికి చోరుకోలేదు. వినేశ్ 50 కిలోల విభాగంలో ఫైనల్కు చేరుకోగా.. నిర్దేశించిన పరిమిత బరువు కంటే వంద గ్ర
Harish Rao | పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న భారత మల్లయోధుడు అమన్ సెహ్రావత్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. పారిస్ గడ్డపై త్రివర్ణపతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాలనుకున్నా ఆమె ఆశలకు అదనపు బరువు గండికొట్టింది. దీంతో ఆమె ర�
PM Narendra Modi: రెజ్లర్ వినేశ్ ఫోగట్పై ఒలింపిక్ సంఘం వేటు వేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్ చాంపియన్లకే చాంపియన్ అని ఆయన అన్నారు. పోగట్పై వేటు బాధిస్తోందన్నారు. నువ్వు భారత దేశానికి
సుదీర్ఘ భారత ఒలింపిక్ చరిత్రలో మనదేశానికి వ్యక్తిగత విభాగంలో వచ్చిన తొలి పతకం రెజ్లింగ్దే. 1952లో హెల్సింకి(ఫిన్లాండ్) ఒలింపిక్స్లో రెజ్లర్ కేడీ జాదవ్ కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత మళ్
పారిస్ ఒలింపిక్స్లో బెర్తులు దక్కించుకోవడానికి భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా నేటి నుంచి జరుగబోయే వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో మల్ల యోధులు తాడో పేడో �
WFI | భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్ హక్ కమిటీ రద్దు అయింది. గతేడాది ఏర్పాటైన ఈ కమిటీని రద్దు చేస్తున్నట్టు సోమవారం భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
Vinesh Phogat: రాజస్తాన్లోని జైపూర్ వేదికగా అడ్హక్ కమిటీ నిర్వహిస్తున్న నేషనల్ సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ కొట్టింది. ఇటీవలే మొదలైన ఈ టోర్నీలో భాగంగా మహిళల 55 కిలోల విభాగంలో ఆమె...