మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు దంచి కొట్టడంతో ఆ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 రన్స్ చేసింది. రాయల్ ఛాలెంజర్
హిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో మ్యాచ్లో షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ కొట్టింది. ఈ డాషింగ్ ఓపెనర్ 32 బంతుల్లో ఫిఫ్టీ బాదింది. ఈ లీగ్లో రెండో అర్ధ శతకం నమోదు చేసింది. మరో ఓపెనర్ మేగ్ లానింగ్�
Mumbai Indians | మహిళల ప్రీమియర్ లీగ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ప్రత్యేక సంగీత కార్యక్రమాలు, బాలీవుడ్ తారల డ్యాన్స్ షోలు, కండ్లు మిరుమిట్లు గొలిపే టపాసుల వెలుగుల్లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ల
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యం
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్లోనే భారీ స్కోర్ నమోదైంది. ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ (65)తో చెలరేగింది. �
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్కు ముందు గుజరాత్ జెయింట్స్ జట్టు వివాదంలో నిలిచింది. ఫిట్నెస్ లేదనే కారణంతో విండీస్ ఆల్
టెన్నిస్కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ప్లేయర్ సానియా మిర్జా రేపు హైదరాబాద్లో ఫేర్వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియంలో అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నా. విశేషం ఏంటంటే.. 20 ఏళ్ల క్రితం న
మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళా ప్రీమియర్ లీగ్ పటితో ప్రారంభం కానుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో శనివారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభ వేడుకల్ని బీసీసీఐ నిర్వహిం�