ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తమ జట్టు డబ్ల్యూపీఎల్ జెర్సీని ఈరోజు విడుదల చేసింది. జెర్సీని వర్ణిస్తూ సోషల్మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ట్విట్టర్ వీడియోలో.. 'ఇది సూపర్ హీరోలు ధరించే జెర్సీ - మ�
వచ్చే నెల 4నుంచి ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపీఎల్)లో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మెంటార్గా వ్యవహరించనున్నది.
డబ్ల్యూపీఎల్ వేలంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ముంబై ఫ్రాంఛైజీ దక్కించుకుంది.