ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోమవారం దుర్గం చెరువు, గోల్కొండ ఫోర్ట్లో ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్' పేరిట పరిశుభ్రత డ్రైవ్ నిర్వహ�
పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. పర్యావరణ సంరక్షణ ఆవశ్యతను వైద్యసిబ్బంది ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. పర్యావరణ కాలుష్యంతోనే వ్యాధులు విజృంభిస్తున్నా
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పోలీస్శాఖ సైక్లింగ్ చేపట్టింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ దాకా సైకిల్ ర్యాలీ తీసింది. అందులో ఎ
ప్రకృతి వనరులను రేపటి తరాలకు అందజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు ఎ.జయరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం భువనగిరిలో
లక్షెట్టిపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల రాష్ట్ర స్థాయి గ్రీన్ చాంపియన్ షిప్ 2024 అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమా�
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ మ�
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సూచించారు. ఇది మనందరి బాధ్యత అని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్స�
దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ కార్యాలయంలో డిప్యూటీ రేంజర్ ప్రమోద్కుమార్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కంది సతీశ్కుమార్ హేమలత, డీఆర్వో పోషమల్లు, సెక్షన్, బీట్ అధిక
పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలు కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం పబ్లిక్గార్డెన్లో ప్రాంతీయ కాలు ష్య న
ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ�
ప్రతిఒక్కరూ మొక్కలు నా టి పర్యావరణాన్ని కాపాడాలని జడ్చర్ల కోర్టు జడ్జి టి. లక్ష్మి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయసేవాధికార సంస్థ ఆ ధ్వర్యంలో బుధవారం జడ్చర్ల కోర్టులో
Santosh Kumar | ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎర్రవల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ బాదం, సీతాఫలం మొక్కలు నాటారు
ప్రకృతిని ప్రేమిస్తూ, పరిరక్షిస్తూ, ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ పర్యావరణ ప్
రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీల ఆధ్వర్యంలోని బడుల్ల్లో జూన్ 5 నుంచి 13వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.