హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్ భవన్ ఆవరణలో మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారకర్త, ఎంపీ జె. సంతోష్ కుమార్ కూడా �
పాట్నా : బిహార్లో 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం తన అధికారిక నివాసం మైదానంలో మహోగని మొ�
కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు వినియోగించే పీపీఈ కిట్ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్).. ఈ పేరు ఇప్పుడు అంతటా సుపరిచితమే. మనల్ని వైరస్ నుంచి రక్షించే ఈ పీపీఈ కిట్.. మన అజాగ�
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి సంబధించిన సెలబ్రిటీస్ తమ ట్విట్టర్ ద్వారా జనాలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మొక్కల్ని కాపాడాలి, చెట్లను పెంచాలి, అడవు
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రైతులతో సమావేశం కానున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
కరోనా సమయంలో మరోసారి రుజువు ఆక్సిజన్ కోసం పరితపించే రోజు రావొద్దు ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి: సీఎం కేసీఆర్ పిలుపు హైదరాబాద్, జూన్4 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యావరణ దినోత్సవ�
ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించకపోతే కరోనా లాంటి మరెన్నో ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరి�