దశాబ్దాలపాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన అటవీ సంపద చుట్టూ అందమైన పచ్చ
Singareni | సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యావరణహిత చర్యలకు రాష్ట్ర స్థాయి పురస్కారం వరించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవలంబిస్తున్న పర్యావరణహిత మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి చర్యలకు మరో
Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ (Pushpa the rule) షూటింగ్తో బిజీగా ఉన్నాడు. కాగా ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (World Environment Day) పురస్కరించుకొ�
DGP | ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీ కుమార్తో సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు.
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్స
ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment day) సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని ఇన్స్టిట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్లో నిర్వహించిన 2కే వాక్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) ప్రారంభించారు.
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నెదర్లాండ్స్ భాగస్వామ్యంతో పశ్చిమాఫ్రికాలోని ‘కోటె ది ఐవొరె’ (దీనిని ముందు ఐవరీ కోస్ట్ అని పిలిచేవారు) దేశంలో జరపనున్నారు. ఇది 50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. కోటె ద
భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ప్రసిద్ధ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విలువైన సందేశాన్ని ఇచ్చారు. పూరీ బీచ్లో ఆదివారం అందమైన సాండ్ ఆర్ట్ను రూపొందించారు. �
సూర్యాపేట : పర్యావరణ సమస్య ప్రపంచానికి పెను సవాల్గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. కాలుష్యం విజృంభించడంతో మొత్తానికి మొత్తం భూమండలమే ప్రమాదంలో పడిందని గణ�
13,170 హెక్టార్లలో.. 5.90 కోట్ల మొక్కలు 11వేల మొక్కలు నాటిన సంస్థ డైరెక్టర్ బలరాంకు వనమిత్ర పత్రం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తున్నది. ఇప్పటివరకు సింగరేణి
గజ్వేల్: పర్యావరణ పరిరక్షణ కోసమే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ అన్నారు. శనివారం ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరి�
మొక్కలు నాటిన శ్రీశైలం ఈఓ | భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వంతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో విరివిగా మెక్కలను పెంచుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.