పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పరిధిలోని పుల్లారెడ్డి చెరువు పక్కన నిర్వహించ�
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మూడు మొక్కలు నాటార
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో ఆయన ఓ మొక్కను నాటారు.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, మానవ మనగడకు చెట్లు ఎంతగానో దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు �
పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతతో పాటు మన భవిష్యత్తుకు భద్రత అని కౌన్సిలింగ్ సైకోథెరఫిస్ట్ డాక్టర్ హిప్నోపద్మాకమలాకర్ అన్నారు. మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ శాఖ, నవభారత్ లయన్స్ క్లబ్ సంయు�
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతని మండల ఎఫ్ఆర్ఓ రవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ప్లాస్టిక్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నారాయణపేట జిల్లా జడ్పీ సీఈవో శైలేష్ సూచించారు. గురువారం మరికల్ మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీని నిర్వహిం�
World Environment Day | ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎర్రవల్లిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.
అదో పాత గుడి. సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. దాని పరిసరాల్లో రకరకాల ఫొటో షూట్లు జరుగుతున్నాయి. ఒకవైపు పిల్లాడి తొలి పుట్టినరోజుకు సంబంధించిన ఫొటో షూట్. ఓ నలుగురు డ్యాన్సర్లు తల మీద తళుకుబెళుకు ప్లాస్టిక్�
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. �