ఫిఫా ప్రపంచకప్ డ్రా విడుదల దోహా: ఖతార్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ టోర్నీ డ్రా విడుదలైంది. అతిరథ మహారథుల మధ్య దోహా ఎగ్జిబిషన్, కన్వెన్షన్ కేంద్రంగా శుక్రవారం అట్టహాసంగా జట్ల విభజన జర
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్లో డానీ వ్యాట్
క్రైస్ట్చర్చ్ : మహిళ వన్డే ప్రపంచ కప్లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సారి ఎలాగైనా విశ్వవిజేతగా నిలువా�
మహిళల వన్డే ప్రపంచకప్ క్రైస్ట్చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్కు సిద్ధమైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్�
బంగ్లాదేశ్తో భారత్ కీలక పోరు మహిళల వన్డే ప్రపంచకప్ ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. మెగాటోర్నీలో నిలకడలేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా సెమీఫైనల్ బెర్తు కోసం
మహిళల వన్డే ప్రపంచ కప్లో నాకౌట్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత జట్టు.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా బుధవారం డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో
మహిళల వన్డే ప్రపంచకప్ ఉదయం 6.30 నుంచి.. హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు మరో పోరాటానికి సిద్ధమైంది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేసిన మిథాలీ బృందం మలి పోరులో ఆతిథ్య
మహిళల వన్డే ప్రపంచకప్ మౌంట్మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్లో ఆదివారం పాకిస్థాన్తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన మిథాలీరాజ్ బృందం ఈసారి కప్పు కొట్టాలని తహతహలాడుతు�
పంతం పడితే పట్టుబట్టి సాధించుకునే నైజం.. బరిలోకి దిగితే చివరి వరకు పోరాడే తత్వం! పేదరికం ముందరికాళ్లకు బంధం వేస్తున్నా.. అవరోధాలను దాటుకొని ముందుకు సాగిన పోరాటం! యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ నెగ్గడంల
World Cup | గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా భారత జట్టు ప్రపంచకప్ను ముద్దాడలేకపోయింది. చివరగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్లలో గెలుపు రుచిచూడలేదు.
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ రెండు నెలల ముందే జట్టును ప్రకటించింది. మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న మెగాట
Virat kohli captaincy | కోహ్లీని బిసిసిఐ సెలెక్టర్లు వన్డే జట్టు సారథ్యం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయపై బిసిసిఐ, విరాట్ కోహ్లీల మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బో�