ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ తర్వాతి ఎడిషన్ (2026)కు భారత్ ఆతిథ్యమివ్వనున్నది. ఈ మేరకు సోమవారం బీడబ్ల్యూఎఫ్.. పారిస్లో జరిగిన 2025వ ఎడిషన్ ముగింపు వేడుకల సందర్భంగా ఈ
World Championship : భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రీడా పండుగకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే వరల్డ్ చెస్ వరల్డ్ కప్ (Chess World Cup) హక్కులు దక్కించుకున్న ఇండియా వచ్చే ఏడాది జరుగబోయే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (World Championship 2026) పో�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో చుక్కెదురైంది. మొదటి రౌండ్లో బై దక్కించుకున్న సింధు.. మంగళవారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14-21, 14-21తో ఒకుహారా (జపాన్) చేతిలో ఓడ
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్నకు వేళైంది. సోమవారం నుంచి డెన్మార్క్ వేదికగా ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్ నుంచి పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శె
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోక్యో: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. తద్వారా ఈ మెగాటోర్నీ పురుషు�
ఈ ఘనత సాధించిన తొలి భారత పురుషుల ద్వయంగా రికార్డు కాంస్యం ఖాయం.. సెమీస్లో సాత్విక్-చిరాగ్ జంట క్వార్టర్స్లో ప్రణయ్ ఓటమి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సా�
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లక్ష్యసేన్పై విజయం సైనాకు నిరాశ సాత్విక్-చిరాగ్ ముందంజ గత పోరులో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ కెంటా మొమోటాను చిత్తు చేసిన భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ�
మొమోటాపై అద్భుత విజయం ముగిసిన శ్రీకాంత్ పోరాటం ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ టోక్యో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత యువ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 21-9, 21-9తో చెంగ్ గాన్ యీ (హాంకాం
లక్ష్యసేన్, శ్రీకాంత్ ముందంజ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోక్యో: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు తొలిరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. కామన్వెల్త్ గేమ్స్ పురు�
ప్రపంచ చాంపియన్షిప్ న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్ పివి సింధు ఈనెల 21నుంచి టోక్యోలో జరుగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్నుంచి వైదొలగుతున్నట్టు తెలిపింది. తన ఎడమ పాదంపై ఒత్తిడి వల్ల భరించల�
భారత మహిళల డబుల్స్ చరిత్రలో నయా అధ్యాయం ఆవిష్కృతమైంది! ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలిసారి మన అమ్మాయిల జంట సెమీఫైనల్లో అడుగుపెట్టింది. రెండు దశాబ్దాల క్రితం తన తండ్రి టైటిల్ నెగ్గ