రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, చిన్నారులు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
వితంతువులు అంటే సమాజంలో చిన్నచూపు. ఒంటరి మహిళలు, వితంతువులు ఈ లోకంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, పని ప్రదేశాల్లో పలురకాల హింసకు గురవుతూ ఉంటారు.
బీహార్లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఉద్యోగాలిస్తామని ఆశచూపి 150 మంది మహిళలను రప్పించి వారిని బంధించి కొన్ని నెలలుగా లైంగిక దాడి చేస్తున్న కంపెనీ నిర్వాహకుల దారుణం బయటపడింది.
మహిళల కోసం తాము అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో విద్యార్థినులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం చూస్తుంటే సంతోషంగా ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అతివ రక్షణకు ఎన్నో అప్లికేషన్లు ప్లేస్టోర్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైనది ‘రక్ష’. జమ్మూకు చెందిన హర్మన్జోత్ సింగ్ అనే ఏడో తరగతి విద్యార్థి 2020లో ఈ యాప్ని రూపొందించాడు.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని మించి ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్లో అత్యధిక సీట్లు గెలుపొందడంతో ఆ రాష్ట్ర మహిళలు ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులు తీరారు.
మహిళలు అన్ని రంగాలలోనూ ప్రావీణ్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. సంపాదనలోనే కాదు అన్ని విషయాలలోనూ మగవారితో సమానంగా దూసుకెళ్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు ఇలా ప్రతి రంగంలోనూ తమ ప్రత్యేకతను చాటుకు�
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు త్వరలో అమలు కానున్న తరుణంలోనూ.. ఎన్నికల రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం ఆశించినంత పెరగడం లేదని తాజా లోక్సభ ఎన్నికలు తేటతెల్లం చేశాయి.
‘స్త్రీగా పుట్టడం గర్వపడాల్సిన విషయం. భావి తరాలను తయారు చేసే శక్తి భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. అలాగే స్త్రీకి మాత్రమే కొన్ని శారీరక సమస్యలు కూడా ఇచ్చాడు.
‘మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాం. మాకు ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు లేవు. వాటిని మంజూరు చేయాలని కోరితే కూడా పట్టించుకంట లేరు.. ఇదేంది సారూ’ అని పలువురు మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి �
ఇంట్లో రోజూ వాడే టాల్కమ్ పౌడర్తో మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు పేర్కొన్నారు.