ఇటీవల రాజ్యసభలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి ఓ ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినే�
Women's Asia Cup : మహిళల ఆసియా కప్ టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. జూలై 19వ తేదీన శ్రీలంక వేదికగా ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా (Team India) తొలి పోరులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో �
పారిస్ ఒలింపిక్స్లో మహిళా అథ్లెట్లకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత ఒలింపిక్స్కు పూర్తి భిన్నంగా మహిళా ప్లేయర్ల అవసరాలకు పెద్దపీట వేశారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటలు ఆడారు. గ్రామంలో పెద్దలు, చిన్నారులు రోకలికి కప్పలను కట్టి ఇంటింటికీ తిరుగుతూ నృత్యాలు చేశార�
గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది నిర్వాకంతో తాము మోసపోయామని, అధికారులు న్యాయం చేయాలని 40 మందికిపైగా కరీంనగర్ రూరల్ మండల చేగుర్తి గ్రామ మహిళలు వేడుకున్నారు.
మహిళా స్వేచ్ఛ, సమానత్వంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలనెదుర్కుంటున్నా అఫ్గానిస్థాన్ను ఏలుతున్న తాలిబన్లు మాత్రం తాము అనుసరిస్తున్న విధానాలపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, చిన్నారులు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
వితంతువులు అంటే సమాజంలో చిన్నచూపు. ఒంటరి మహిళలు, వితంతువులు ఈ లోకంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, పని ప్రదేశాల్లో పలురకాల హింసకు గురవుతూ ఉంటారు.
బీహార్లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఉద్యోగాలిస్తామని ఆశచూపి 150 మంది మహిళలను రప్పించి వారిని బంధించి కొన్ని నెలలుగా లైంగిక దాడి చేస్తున్న కంపెనీ నిర్వాహకుల దారుణం బయటపడింది.
మహిళల కోసం తాము అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో విద్యార్థినులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం చూస్తుంటే సంతోషంగా ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.