తాగు నీటికోసం వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ వాసులు రోడ్డెక్కారు. స్థానిక గాలి పోచమ్మ కాలనీకి వారం రోజులుగా తాగునీరు రాకపోవడంతో గుక్కెడు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి చట్ట సభలకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నుంచి లోక్ సభకు ఎన్నికైన మహిళా ఎంపీలు గడచిన 72 ఏళ్లలో కేవలం ముగ్గురే! ప్రస్తుత ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే బరిల�
బిడ్డా సల్లంగ ఉండు.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటం. మాకు పింఛన్, తాగునీరు రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలి.. కేసీఆర్ సారే రావాలి’ అంటూ ప్రజలు బీఆర్ఎస్ మానుకోట ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను దీవించారు.
అందమైన శరీరాకృతి కోరుకోని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు. బాడీ మంచి షేప్లో ఉండే ఏ డ్రెస్ వేసినా వావ్... అనిపించేలా కనిపిస్తాం. కానీ, ఈ కాలంలో కూర్చొని చేసే ఉద్యోగాలే ఎక్కువ. ఫలితంగా శారీరక శ్రమ తక్కువైం
South Korea | దక్షిణ కొరియాలో జనాభా సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో దేశంలో జనన రేటును పెంచేందుకు ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 59 వేల పౌండ్లు(�
మండలంలోని మొల్కపట్నం గ్రామంలో నాలుగు రోజులుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఆదివారం బిందెలతో రోడ్డెక్కారు. మిషన్ భగీరథ నీటితోపాటు గ్రామంలో ఉన్న బోరు ద్వారా వచ్చే పైపులైన్లు పగిలిపోయి నీరు రావడం లేదని న�
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చామని చెప్పుకొనే బీజేపీ.. లోక్సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మాత్రం మహిళలపై చిన్నచూపు చూసింది.
మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల రక్షణ కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.
‘మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది’ అని పెద్దల మాట. అలా మధ్యలో వచ్చేది దురలవాటైతే.. వీలైనంత త్వరగా పోవడం మంచిది. కానీ, ఈ తరం మగువలు మధ్యలో వచ్చిన కొన్ని అలవాట్లను అంత త్వరగా వదల్లేకపోతున్నారట.
మహిళల పట్ల జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా అఫ్గానిస్థాన్తో ఆగస్టులో జరుగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా వాయిదా వేసింది.
ప్రపంచాన్ని కబళిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. ఏ రూపంలో దాడి చేసినా.. క్యాన్సర్ బాధితులు వేగంగా మరణానికి చేరువ అవుతుంటారు. అత్యాధునిక ఔషధాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా... అవి రోగి జీవితకాలాన్ని ప�
జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల బలోపేతానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఎంతో కృషి చేస్తున్నది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వ�