మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని విమ�
జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో బీసీల సమావేశం అనంతరం జమిలి ఎన్నికలపై మీడియా అడిగిన ఒక ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్త�
‘త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగబోతున్నది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతమున్న 119 నియోజకవర్గాలు.. 140 నుంచి 150 వరకూ పెరుగుతాయి. అదయ్యాక.. మహిళా రిజర్వేషన్ల చట్టం ప్రకారం 33 శాతం సీట్లు వాళ్లకే ఇవ్వాల్సి ఉంటుంద�
భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ విషయమై కవిత బుధవారం డీజీపీతో ఫోన్లో మాట్లాడారు.
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా ఇచ్చేవరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ చట్టంలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకపోవడం ఆందోళకరమని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న వేళ.. గ్రేటర్లో బీఆర్ఎస్ కారు గేరు మార్చింది. అందరి కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేయడంతో.. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. పదేండ్ల ప్రగతి�
వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ సర్కారు హడావిడిగా ఆమోదించిందని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు.
పార్లమెంటులో మా అక్క చెల్లెళ్లకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే.. నేడు బతుకమ్మ పేర్చినంత సంబురంగా ఉంది. బతుకమ్మ పేర్చాలంటే మన ఆడబిడ్డలు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది.
MLC Kavita : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్(Womens Reservation) కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) పోరాటం ఫలించనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశా(Parliament Special Meetings)ల్లో మహిళా రిజర్వేషన్ �