స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తిలో ఎన్ఎస్ఎస్, ఎకోక్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి వేడుకలను గురువారం సంబురంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు పర్యావరణహితమైన మట్టి వ�
గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులుకు (Hostel Students) నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన భోజనం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ ప�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ యందు వివిధ కోర్సులో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. పవిత్ర వాణి కర్ష శనివారం తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ సంక్షేమ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రెండోరోజు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరిచాలంటూ రెండు రోజులు నిరసనలు చేస్తున్నారు. త�
వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే లావణ్య తెలిపారు.
రాష్ట్రంలో అనేక వివాదాలకు చిరునామాగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిలుస్తున్నది. అందుకు 1274 జీవో అమలే నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఒకసారి జీవోను అటకెక్కించి, మరోసారి ఆ జీవోనే అమలు చేస్తుండటం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడ లో మహిళా సంక్షేమ ఆర్మీ కళాశాలను ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నదన�
ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్�
యువతకు శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పించేందుకు బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ మహాత్మా జ్యోతిబాపూలే హోటల్ మేనేజ్మెంట్ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను కవేలికి మం జూరు చేశారు. సంగారెడ్డి జిల్లా కోహీర
ఈ పక్కనున్న ఫొటోను ఒకసారి చూడండి.. రాయితో గురిపెట్టి కొట్టినట్లు అన్ని కిటికీల అద్దాలు పగిలిపోయి కనిపిస్తున్నాయి కదూ.. ఇదీ అదే బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలనే.. ఇంత అధ్వానంగా తయారైనా ఎవరూ పట్ట
విద్యావంతులు, మే ధావులకు వేదికగా శాసనమండలిని మార్చాలనే ముందుకు సాగుతున్నానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అ�
జూలై 3న.. ఆత్మకూర్.ఎస్ మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. హాస్టల్ నిర్వాహకులు మొదట పాముకాటు అన్నారు. తర్వాత అస్వస్థత అని మాట మార్చారు.
మహబూబ్నగర్లో ఆదివారం 12 పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హైదరాబాద్ సెట్ 2024 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు.
వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.3 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసింది.
ఉప్పల్ : మహిళలు ఉన్నత విద్యావంతులుగా మారాలని స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ రాపర్తి సురేష్గౌడ్ అన్నారు. హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియాలో మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహ�