జోగులాంబ గద్వాల : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ మహిళలు అంటే కేవలం వంటింటికే పరిమితమయ్యే అబల కాదు..సబల అని నిరూపించాలని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జ�
మొక్కలు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం వంటిదేనని గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహి
శ్రీ అంటే సంపద. స్త్రీ ఉంటేనే సంపదకు విలువ. మనిషి మనుగడలో ఆమెదే అసలు పాత్ర. అమ్మగా, అక్కగా, చెల్లిగా, చెలిగా.. అన్నీ ఆవిడే! ఆధునిక సమాజం మహిళకు అవకాశంలో సగం అంటున్నది. కానీ, అన్నిటా ఆమెది పైచేయి కావాలి. స్త్రీ ఈ
జయశంకర్ భూపాలపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..మహిళల సాధకారతే లక్ష్యంగాసీఎం కే
సిద్దిపేట, మార్చి 6 : సీఎం కేసీఆర్ ఆడపడుచుల ఆత్మబంధువు.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో మహిళా దినోత్స
యాదాద్రి భువనగిరి : మహిళల పక్షపాతిగా సీఎం కేసీఆర్ను మహిళలంతా గుర్తుంచుకుంటారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్లోని ఎస్ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణ
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెన ఈ వేడుకలు న
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో శనివారం మహిళాబంధు సంబురాలు నిర్వహించారు. 130 అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ పథకాలపై వేసిన రంగవల్లులు ఆకట్టుకొన్నాయి. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేద�
ఆమెకు అభయం.. సర్కారు గౌరవం నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో ‘కేసీఆర్ మహిళా బంధు’సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సన్నాహక సమావేశాలు తొలిరోజు పారిశుధ్�
వరంగల్ : ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నర్సంపేటలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల్లో టీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు పాల్గొని ఆడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్�
హైదరాబాద్ : నగరంలో ఈనెల 6న నిర్వహించనున్న షీ టీమ్స్ రన్ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 5కె, 2కె రన్ నిర్వహించనున్న పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎ