‘మహిళలు ప్రస్తుతం అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.. మన దేశ పురోగతికి వారెంతగానో దోహదపడుతున్నారు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద�
YS Sharmila | దేశంలో మహిళలకు భద్రత లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడుంది నారిశక్తి వందన్ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నారీ చట్టాలన్నీ �
KTR | మహిళలను తల్లి, చెల్లె, కుమార్తె అనే భావంతో మాత్రమే కాకుండా.. వారిని కూడా మనుషులుగా గుర్తించి గౌరవించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ట్వి�
స్పర్ధ, చర్చ, యుద్ధం ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడే ఒక విషయంలోని మంచి చెడుల గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మహిళల మీద జరుగుతున్న అనేక అరాచకాలను తెరమీదికి తీసుకువస్తూ.. అ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రంగురంగుల పోస్టర్లు, ప్రభుత్వాల ఆర్భాటపు ప్రకటనలు, సోషల్ మీడియాలో ‘హ్యాపీ విమెన్స్ డే’ సందేశాలతో హోరెత్తిపోయే రోజు. కానీ, ఈ వేడుకల వెనుక ఉన్న అసలు చరిత్రను మనం విస్మరిస�
మనిషి మనుగడకు ప్రాణం పోసే మహిళ.. తన మనుగడ కోసం పోరాడుతున్నది. అన్నిట్లో సగం అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నా.. అన్నిచోట్లా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నది. ఈ క్రమంలో.. మహిళా సాధికారతే లక్ష్యంగా మరో ‘మార్చి 8�
నా చిన్నప్పట్నుంచీ శక్తిమంతమైన మహిళల్నెందర్నో చూసాను. వాళ్లందరూ నా మీద ఎంతో ప్రభావం చూపారు. మంచి మగవాళ్లు తమచుట్టూ ఉండే స్త్రీలకు ఏ లోటూ ఉండదు. వారు నిశ్శబ్దంగా, నిశ్చింతగా జీవితంలో ఇమిడిపోతారు. పెద్దగా �
మహిళ ల్లో ప్రధానంగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) నివారణే లక్ష్యంగా హెచ్పీవీ టీకాను అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ టీ కాను గతనెల 28న కేంద్ర, రాష్ట్ర
పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మగవారికి ధీటుగా వివిధ రంగాలలో పోటీ పడాలని సూచించారు. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలోని ప్రభుత్వ నర్సింగ్ �
Harish Rao | పటాన్చెరులో మార్చి 11వ తేదీన నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రావాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును మహిళలు ఆహ్వానించారు. నగరంలోని హరీశ్రావు కార్యాలయంలో పటాన్చెరు కార్�
HCL | దేశంలో మూడో అతిపెద్ద టెక్నాలజీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ ఫౌండర్ శివ్ నాడార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా దినోత్సవం రోజే పలు సంస్థల్లో తనకున్న వాటాను తన గారాలపట్టి రోష్ని నాడార్ మల్హోత్రాకు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వెంగళ్రావు పార్కులో నిర్వహించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో మాజీ ఎంపీ సంతోష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.