యూపీలోని నోయిడాలో ఒక ప్రైవేట్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులను నిర్వాహకులు గదుల్లో బందీలుగా చేశారు. వారిలో కొందరు చేతులు కట్టేయడంతో వారు ఎక్కడకు కదల్లేని పరిస్థితుల్లో మలమూత్రాలతో నిండిన బట్టలతో కన్పిం�
మహిళా సంఘాలు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాయని మంత్రి ధనసరి అనసూయ సీతక కొనియాడారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో బుధవారం జరిగిన స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమా
కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Kangana Ranaut | ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీజేపీ మహిళా మోర్చా నేతలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు రేవంత్రెడ్డి సర్కారు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట శనివారం హాజరైన కేటీఆర్ను సోదరుడిగా భావిం�
మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. పార్టీ మహిళా నేతలతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి బయల్దేరిన కేటీఆర్.. ట్యాంక్బండ్లోని బుద్ధభవన్లో ఉన్న మహిళా
‘మహాలక్ష్మి’ పేరిట ఆర్టీసీ బ స్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టనున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బుద్ధభవన్లోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఆమె పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.
ఢిల్లీ మహిళా కమిషన్లో పని చేస్తున్న 52 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్ట్నెంట్ గవర్నర్ సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆయన ఆమోదిం�
Agriculture University | హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో కానిస్టేబుళ్లు విద్యార్థిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్.
దర్శకుడు రామ్గోపాల్ వర్మపై బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గురువారం మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా శిరీష తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగ
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అదృశ్యమైన మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెపై లైంగికదాడికి పాల్పడి, బండరాళ్లతో దారుణంగా దాడి చేసి చంపినట్టు అనుమానిస్తున్నారు.