అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం. ఈసీ జాబితా ప్రకా�
మెదక్ జిల్లాలో యువజనుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏండ్లలోపు ఉన్న వారిపై అన్నిపార్టీల అభ్యర్థ�
రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున�
జోగులాంబ గద్వాల జిల్లా ఓటర్ల లెక్క తేలింది. 2023 అక్టోబర్ 4వ తేదీ వరకు ఓటర్ల తుది జాబితా ఎన్నికల కమీషన్ విడుదల చేసింది. 2023 అక్టోబర్ వరకు ఓటర్ నమోదుకు వచ్చిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని ఓటర్ జాబితాను రూ
Women voters | తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్ష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిప�
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా కసరత్తు తుది అంకానికి చేరుకున్నది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 19 వరకు ఓటరు జాబితాలో పే�
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఓటర్ల పరిశీలన కోసం ఉంచిన ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.06 కోట్ల మంది ఉన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం 2023 సంవత్సరానికి ఓటర్ల తుది జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రం లో మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,49,24,718 మంది, పురు ష ఓటర్లు 1,50,48,250 మంది ఉన్నట్టు �
ఎలక్షన్ కమిషన్ రూపొందించిన జిల్లా ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ గోపి గురువారం విడుదల చేశారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 8 వరకు ఓటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి �
Himachal assembly election : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే విజయం సాధించారు. బీజేపీకి చెందిన రీనా కశ్యప్ ఆ ఎన్నికల్లో గెలుపొందారు. నిజానికి ఆ రాష్ట్రంలో దాదాపు 49 శాతం మంది ఓటర్లు మహ
జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఓటరు జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ గోపి విడుదల చేశారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కవగా ఉండడం విశేషం.