మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ జడ్పీటీసీ తన్వి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దషాపూర్లోని ఎ
‘ముందుగా స్త్రీలకు విద్యనందించి, వారి స్వేచ్ఛ వారికివ్వండి. అప్పుడు తమకు అవసరమైన సంస్కరణలుఏమిటో వారే మీకు చెబుతారు. నాడు స్వామీ వివేకా నంద, నేడు మహిళా బంధుగా కేసీఆర్ స్ఫూర్తితో ‘అంతర్జాతీయ మహిళా దినోత్
గోల్నాక : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళల సంక్షేమం, భద్రత, సాధికారత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పు
విద్యారంగంలో విప్లవాలు రావాలని కాలమే ఎదురుచూసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఆదివాసి గూడేల నుంచి పట్టణాలు, నగరాల్లోని మురికివాడల ముంగిళ్ల దాకా విద్యారంగం విస్తరించినప్పుడే మహిళా సమాజం వికాసం చె�
ఎవరన్నారు నువ్వు ఒంటరివని? భారత రాజ్యాంగం వేయి అక్షౌహిణులై నీ చుట్టూ పహరా కాస్తున్నది. ఎవరు చెప్పారు చట్టాలు కొందరికే చుట్టాలని? భారతీయ శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్లు నీ ఆత్మగౌరవాన్ని కంటికి రెప్పలా క�
2020 మార్చి నుంచి ప్రపంచం ఎన్నో విధాలుగా మారిపోయింది. కొవిడ్ మహమ్మారి మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను నిరాకరించింది. ఇంకా పని, చదువు, ప్రయాణాలు, ఇతర సామాజిక కార్యకలాపాలపై కఠిన పరిమితులకు కారణమైంది. ఇది మన రోజ�
సెర్ప్ సహకారంతో ముందడుగుపర్యావరణం, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగంస్వయం ఉపాధిలో రాణిస్తున్న జాన్సీలింగాపూర్ మహిళలు రామాయంపేట రూరల్, డిసెంబర్ 27: నేటి మహిళలు అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నారు. ఉద్యోగం, వ్యా�
Swashakti products | సంపాదన అంటే ఉద్యోగం ఒక్కటే కాదు! ఇంటిపట్టునేఉంటూ స్వయం ఉపాధితో డబ్బు సంపాదిం చడం కావచ్చు. తనతోపాటు మరో పదిమందికి ఆదాయ మార్గం చూపించడమూ కావచ్చు. అలాంటి ఓ మహిళా సంఘం.. స్వశక్తి ప్రొడక్ట్స్ . ప్రతి ఇల�
తాండూరు రూరల్ : మహిళలు పొదుపుతో పాటు వ్యాపార రంగంలో కూడా రాణించాలని ఢిల్లీకి చెందిన సీనియర్ డిప్యూటీ వ్యవసాయ, మార్కెటింగ్ అధికారి అనిల్కుమార్ అన్నారు. గురువారం తాండూరు మహిళా సమాక్య కార్యాలయంలో తాం�
లక్నో : మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. యూపీలో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం ర
ఆర్కేపురం : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం వాసవి కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన మార్గదర్శి కాలనీ మహిళా మండలి నూతన క�
న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పంజాబీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే ఏడాది పంజాబ్లో జర�
బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రత్యేకత కళాశాలలో మొత్తం 3676 మంది విద్యార్థులు బేగంపేట్ నవంబర్ 16 :బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ సంబురాలు చేసుకుంటుంది. 50 వసంతాల్లో 56 రకాల కోర్సులు అందిస�
ఎస్వీకేలో పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చిక్కడపల్లి, నవంబర్ 13 : చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహిళా నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వే