Woman Drowns Children | ఒక తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. ఆ మహిళను స్థానికులు కాపాడారు. దీంతో ఆమె బతకగా నలుగురు పిల్లలు మరణించారు. చిన్నారుల మృతదేహాలను బావి నుంచి పోలీసులు వెలికితీశారు.
Woman Calls Off Wedding | ఎయిర్ కూలర్ వద్ద కూర్చోవడంపై వధూవరుల బంధువులు కోట్లాటకు దిగారు. ఘర్షణ మరింత ముదరడంతో ఏకంగా పెళ్లిని వధువు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వరుడు, వధువు తండ్రితో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశా�
Man, Girlfriend Kills Woman | ఒక వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ప్రేమిస్తున్న మహిళను హత్య చేశాడు. అనంతరం వేరే రాష్ట్రానికి పారిపోయాడు. యువతి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేశారు. ట్రయాంగిల్ లవ్ ట్విస్ట్ను ఛేదించ
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
Paper Leak | పలు రిక్రూట్మెంట్ పరీక్షల పేపర్ లీక్లతో (Paper Leak) సంబంధం ఉన్న మహిళతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్య ప్రాంతాల్లో వారు ఉన్నట్లు తెలుసుకుని పక్కా ప్లాన్తో అదుపులోకి తీసుకున్నా
‘అయ్యా నేడు బడ్డీకొట్టు పెట్టుకొని మూడేండ్లు అవుతున్నది. అందుకు మా పంచాయతీ మేడమ్ పర్మిషన్ ఇచ్చింది. ఆ డబ్బా కొట్టుతో ఐదుగురు ఆడబిడ్డల్ని సాదుతున్న. ఇప్పుడా డబ్బా తీసేసినరు.
Woman, Daughter Bricked Into Wall | మహిళ, ఆమె కుమార్తెను గదిలో బంధించిన బంధువులు వారు బయటకు రాకుండా గోడ కట్టారు. దీంతో వారిద్దరూ ఆ గదిలో చిక్కుకుపోయారు. ఇది గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Old Man Murders Woman | అత్యాచారాన్ని అడ్డుకున్న మహిళను వృద్ధుడు హత్య చేశాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికాడు. వాటిని రెండు రైళ్లలో పడేశాడు. దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Woman Shot Dead | ఒక మహిళకు మరికొన్ని గంటల్లో పెళ్లి జరుగనున్నది. బ్యూటీ పార్లర్లో మేకప్ చేయించుకుంటున్న ఆమెను ప్రియుడు కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల ఖాతాల్లోంచి లక్షలు కొట్టేస్తున్నారు.
తనను అన్ని విధాలా మోసగించిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండ లం బేగంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు దాసరి శివకుమార్పై చర్యలు తీసుకోవాలని అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త వేడుకున్నది.