PM Modi: శీతాకాలం ఆసల్యమైనా.. దేశంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల పక�
Parliament | ఈ నెల 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. బిల్లుల్లో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ నెల 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి
Parliament Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అనంతరం రెండో వారంలో పార్లమెంట్ వింటర్ సెషన్ మొదలై
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలు
All Party Meeting | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో
Rahul Gandhi | వచ్చే వారం నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్తోపాటు పలువురు నాయకులు కూడా ఈ సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లు సమాచార
Parliament | ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు పార్ల
Cobra in Refrigerator | శీతాకాలం కావడంతో చలి పెరిగింది. మనుషులకే కాదు పాములకు సైతం చలికి తట్టుకోలేక వెచ్చటి ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ భారీ నాగుపాము ఇంట్లోని
పూర్తి కావస్తున్న కొత్త పార్లమెంట్ నిర్మాణం డిజైన్లో లోపాలు.. గజిబిజిగా సీటింగ్ (న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావస్తున్నది. పనుల పుర
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. కొత్త భవనంలో సమావేశాలను ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, కొత్త భవనం భారతదేశ స్వ�
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 12 కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే పది బిల్లులు ఆమోదం పొందాయి. గత సమావేశాల్లో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు కూడా ఆమోదం పొందిన వాటిలో ఉన�
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీపై నిషేధం, ఆర్బీఐ నుంచి డిజిటల్ కరెన్సీ విడుదలకు సంబంధించిన బిల్లును కేంద్రం ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకురాకపోవచ్చని ఉన్నత స్థాయిలోని వ�