మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో డబ్బు సంచుల వీడియో ఒకటి సంచలనం సృష్టించింది. నాగ్పూర్లో జరిగిన సమావేశాల రెండవ రోజున ఉద్ధవ్ శివసేన నాయకుడు అంబదాస్ దాన్వే అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని ఒక
Parliament's Winter Session | పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లైవ్ టీవీ స్క్రీన్లో కనిపించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారు. ప్రసంగించే ఎంపీల వెనుక ఉన్న సీట్లలోకి వారు మారారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై
Rajya Sabha | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ కు వ్యతిరేకంగా పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
Winter Session | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ (Parliament) ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
14 Bills To Be Introduced | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 14 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపాదిత అణుశక్తి బిల్లు 2025 ఇందులో కీలకమైనది. భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025 కూడా ప్రాధాన్యత సంత�
all-party meet | సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాల గడువు, ప్రవేశపెట్టనున్న బిల్లులతో పాటు ప్రతి�
బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఇక లైన్క్లియర్ అయింది. గతంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించిన నరేంద్ర మోదీ సర్కార్ ఇక నుంచి 100 శాతం ఎఫ్డీఐలకు పచ్చజెండా ఊపింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. ఈ మూడు వారాల సెష�
Winter Session | పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విలువైన సమయం వృథా అయ్యింది. లోక్సభ భారీ అంతరాయాలను ఎదుర్కొంది. మూడవ సెషన్లో 65 గంటలు, మొత్తం మూడు సెషన్లలో కలిపి 70 గంటలకు పైగా సమయాన్ని కోల్పోయింది.
Parliament | పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు నేటితో (శుక్రవారం) ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీ�
శీతాకాలం మొదలైన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకూ పగటి వేళ ఎండలు దంచి కొట్టగా.. ఇప్పుడు రాత్రి వేళ చలి తీవ్రత అమాంతం పెరిగింది. దీనికి ఇటీవలి ఫెంగల్ తుపాను తోడైంది.
Assembly session | ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు, కులగణన వివరాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ సమావేశాల్లో.. ప్రజలకు ఇచ్చిన హామీలు నె
Parliament | పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా మూడో రోజు కూడా రభస కొనసాగింది. అమెరికాలో అదానీ సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది.