చలికాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పుల వల్ల మన రోగనిరోధక శక్తి నెమ్మదిస్తుంది. దీనివల్ల అలర్జీలు, చర్మం పొడిబారడం, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటి సమయంలోనే శరీరంలోని అవయవాలను
Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia) అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి.
వాతావరణ మార్పులు మొకలకు సవాల్గా మారుతాయి. చలికాలంలోనైతే తగినంత సూర్యరశ్మి అందకపోవడంతో మొకలు త్వరగా వాడిపోతాయి. ఇలా వాడిపోయే మొక్కల్లో కరివేపాకు ఒకటి. ఇది చలికాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది.
శీతాకాలం వచ్చిందంటే చలిమంటలు వేయడం మనకు తెలిసిందే. కానీ చలివంటల గురించి విన్నారా?! నిజమే, ఇవి, భగ్గున మండుతాయి కూడా. ఆహారాన్ని ఇలా మంటల్లో పెట్టి వడ్డించడం ఇప్పుడో ట్రెండు. ఫ్లేమ్బీయింగ్, ఫైర్ కుకింగ్�
శీతాకాలం మంచు కారణంగా గాలిలో ధూళి ఎక్కువగా నిలిచి ఉంటుంది. అందులోనూ చల్లదనం తోడవ్వడంతో ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు, అలర్జీలు వస్తుంటాయి. ఇక అధిక కాలుష్యం ఉండే నగరాలు, పట్టణాల సంగతి చెప్పనే అక్కర్�
చలికాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఆకలి సరిగ్గా వేయదు. దీని వల్ల పొట్టకు సంబంధించి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే వెచ్చటి నీళ్లు, పానీయాలు, ఆహారంలాంటివి తీసుకోవడం ద్వారా వాటిని సరిచేసుకోవచ్చు అని చెబుతున
చలికాలంలో మెత్తబడిపోయిన మన ఎముకలు, కండరాలకు బలాన్ని ఇవ్వడం కోసం విటమిన్ డి అవసరం. మిగతా రోజుల కన్నా.. చలికాలంలో విటమిన్ డి లోపం అధికంగా ఉంటుందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ లోపాన్ని అధ
‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
చలికాలంలో పెరుగు తినకూడదని.. తింటే జలుబు చేస్తుందని కొంతమంది భావిస్తుంటారు. రుచికరమైన పెరుగును శీతాకాలంలో తినొచ్చా?లేదా? మరీ ముఖ్యంగా పిల్లలకు పెట్టొచ్చా అనే సందేహాలు రావడం సహజం.
చలికాలంలో చాలామంది వేడినీళ్ల స్నానమే చేస్తుంటారు. అయితే, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరానికి హాయిగా ఉన్నా.. లేనిపోని సమస్యలూ ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అన్ని కాలాల్లో చన్నీళ్ల స్నానం చేయొచ్
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. ఈ పరిస్థితి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు కుచించుకుపోయి.. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే.. సమస్య మరింత ముదురుతుంది. చలి�
చలికాలం మొదలైంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జలుబు, సైనస్ లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. దగ్గు, గొంతు నొప్పి వేధిస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యలకు పచ్చిమిర్చితో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిప�
ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం చలి తీవ్రతతో వృద్ధురాలు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం వద్ద గ్యాస రాధమ్మ(65) తన కుమారుడు, మనుమడితో కలిస�