Man Kills Son | హోటల్ రూమ్లో బస చేసిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఆరేళ్ల కుమారుడ్ని కొట్టి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకు�
Man's Phone Snatched | ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు అగంతకులు అతడి మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తి భార్యే ఈ పని చేయించినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు.
Missing Case | ప్రేమ్కుమార్ ఉద్యోగ రీత్యా ప్రతిరోజు చేగుంటకు వెళ్తాడు. భర్త వెళ్లడం చూసిన అతడి భార్య ప్రియ తన మూడు సంవత్సరాల కూతురిని వెంట తీసుకుని శుక్రవారం ఇంట్లో నుండి వెళ్లినట్లు తెలిపారు.
Black Magic | ఒక వ్యక్తి తన భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి పూజలు చేయాలని బలవంతం చేశాడు. అలాగే నగ్నంగా ఉన్న వారితో ఫొటోలు తీయించాడు. ఆ తర్వాత ఈ ఫొటోలను లీక్ చేశాడు.
Man Organises Wife’s Wedding To Lover | మరో వ్యక్తితో భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో ఆమెతో15 ఏళ్ల వైవాహిక బంధాన్ని రద్దు చేసుకున్నాడు. భార్య, ఆమె ప్రియుడికి దగ్గరుండి పెళ్లి జరిపించాడు.
Gujarat Doctor | గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒక డాక్టర్ తప్పించుకున్నాడు. ఆయనకు జ్వరం రావడంతో లండన్కు వెళ్లవద్దని భార్య చెప్పింది. దీంతో జూన్ 12న బుక్ చేసుకున్న ఎయిర్ ఇం�
భార్యతో నిత్యం గొడవలు జరుగుతూ ఉండడంతో ఓ రౌడీషీటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధి లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది.
Man Beheads Wife, Carries Head | వివాహేతర సంబంధం ఆరోపణలతో ఒక వ్యక్తి భార్య తల నరికాడు. తెగిన తలను చేతపట్టుకుని బైక్పై పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Man Slits Wife's Throat, Sits With Body | వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహం వద్ద గంట సేపు కూర్చొన్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
Honeymoon Couple | హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైన నూతన జంట కేసులో పురోగతి కనిపించింది. వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయన భార్య ఆచూకీ ఇంకా తెలియలేదని చెప్పారు.
బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు.
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని చెంజర్ల సెక్షన్లో ఏఎల్ఎం గా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన జోగు నరేష్ కుటుంబానికి సోమవార
ఎప్పుడూ మీ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావా.. బాబును పట్టించుకోవా అని భర్త మందలించినందుకు భార్య పెద్ద గొడవ చేసింది. అంతటితో ఆగకుండా తన కుటుంబసభ్యులను పిలిపించింది. ఈ క్రమంలో ఇంటికొచ్చిన బామ్మర్దులు.. బ�