ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, చెట్లను నరికివేయడం, తత్ఫలితంగా కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యం..
న్యూఢిల్లీ : ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. చైనా, బ్రిటన్తో సహా చాలా దేశాల్లో గతంలో కంటే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లాక్డౌన్ విధించిన పరి�
World Health Day 2022 | ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి.. ఇలా అన్నీ కలుషితం అయిపోయాయి. ఇది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పర్యావరణ కాల
హైదరాబాద్: నగరానికి చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా కోవిడ్ టీకాలను తయారు చేయనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎ�
హైదరాబాద్: కరోనా వైరస్ను నియంత్రించేందుకు హైదరాబాద్కు చెందిన భారత్బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ టీకా ప్రొక్యూర్మెంట్ను ఐక్యరాజ్యసమితి నిలిపే�
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ను ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థల ద్వారా సరఫరా నిలిపివేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శనివారం తెలిపింది. మంచి తయార�
రోనా వైరస్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. ‘ఎక్స్ఈ’ అని పేరు పెట్టారు. మిగతా అన్ని వేరియంట్లతో పోల్చితే ఎక్స్ఈ అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటిం
జెనీవా, మార్చి 30: ప్రపంచవ్యాప్తంగా గతవారం కరోనా మరణాలు దాదాపు 40 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. గతవారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి కొత్త కేసులు వెలుగుచూడగా, 45,000 మరణాలు సంభవించాయని పేర్కొంది.
జెనీవా: ఉక్రెయిన్లోని హాస్పిటళ్లు, అంబులెన్సులు, డాక్టర్లపై వేర్వేరుగా 70 దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఆ దాడుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ
కొవిడ్ మహమ్మారి పీడ ఇంకా విరుగుడు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇటీవలే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా 8 శాత