రాష్ట్రంలోని హోంగార్డులకు ఈ నెల కూడా వేతనాలు ఆలస్యం కానున్నాయి. ఈ మేరకు వారిని ప్రభుత్వం ఇప్పటినుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నది. నిత్యం గొడ్డుచాకిరీ చేస్తున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చ
సికింద్రాబాద్కు చెందిన 59 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వాట్సాప్ గ్రూపులో రూ. 15 లక్షల రుణం ఇస్తానంటూ ప్రకటన వచ్చింది. ఇది చూసి అతడు ప్రకటనలో ఇచ్చిన నంబర్కు కాల్చేయగానే అవతలి వ్యక్తి రుణానికి సంబంధించి మాయమ�
హోంగార్డులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న హెల్త్కార్డులపై ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే హోంగార్డులకు హెల్త్కార్డులు
‘మన ప్రభుత్వం గురించి.. పనితనం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మనకు వ్యతిరేకంగా ఎవరెవరు పోస్టులు పెడుతున్నారు? వాళ్లను కట్టడి చేయడం ఎలా? గ్రామాల్లో మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? తక్షణమే తెలుసుకోండి..’ అని �
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తెలిసేసరికి రిటైర్డ్ షిప్ కెప్టెన్ (75) రూ.11.16 కోట్లు పోగొట్టుకున్నారు. ఆయన మొబైల్ నంబరును ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆగస్టు 19న ఓ వాట్సాప్ గ్రూప్లో చేర్చారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.5.27 కోట్లు కొల్లగొట్టారు.
school principal arrested | వినాయక చవితికి సంబంధించిన ఒక పోస్ట్ను వాట్సాప్ గ్రూప్ నుంచి స్కూల్ ప్రిన్సిపాల్ డిలీట్ చేశాడు. రెండోసారి కూడా అతడు అలా చేయడంతో టీచర్లు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్ వద్ద న�
వాట్సాప్ గ్రూపులో తన ఫొటోలు తొలగించారంటూ ఓ బీజేపీ నాయకుడు ఇద్దరిని హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన బ�
పోలింగ్ బూత్లో ఓటేసి వీవీప్యాట్ స్లిప్ను సెల్ఫోన్లో ఫొటోతీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడం వరంగల్ జిల్లా సంగెం మండలంలో కలకలం సృష్టించింది. మండలంలోని ఎల్గూర్స్టేషన్ గేట్ తండాకు చెందిన ఓ యువ�
Board Exam Papers Leak | ఉత్తరప్రదేశ్లో 12వ తరగతి బోర్డు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. (Board Exam Papers Leak) గురువారం జరిగిన గణితం, జీవశాస్త్రం పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూప్లో షేర్ అయ్యాయి.