వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఇంగ్లండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో విండీస్పై విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేస�
ENG vs WI: తొలి టీ20లో 21 రన్స్ తేడాతో విండీస్పై ఇంగ్లండ్ విక్టరీ కొట్టింది. వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. టీ20 ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టింది. ఇంగ్లండ్ బ్యాటర్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్
లండన్లో ట్రాఫిక్ కష్టాలతో ఇంగ్లండ్, వెస్టిండీస్ క్రికెట్ స్టార్లకు వింత అనుభవం ఎదురైంది. ఇరు జట్ల మధ్య ది ఓవల్ వేదికగా జరిగిన మూడో వన్డేకు ముందు ట్రాఫిక్ కారణంగా టాస్ ఏకంగా 40 నిమిషాలు ఆలస్యమవడం గ
ఇంగ్లండ్ క్రికెట్లో హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ అరంగేట్రం అదిరిపోయింది. ఇంగ్లండ్ క్రికెట్కు కొత్త జోష్ తీసుకొస్తూ వెస్టిండీస్తో తొలి వన్డేలో పరుగుల వరద పారించింది.
సరిగ్గా 50 ఏండ్ల క్రితం తొలి వన్డే ప్రపంచకప్ను నెగ్గి చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ ఈ ఏడాది స్వర్ణోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. దిగ్గజ సారథి ైక్లెవ్ లాయిడ్ సారథ్యంలో ప్రఖ్యాత లా�
పన్నెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ టెస్టు జట్టు భారత్లో పర్యటించనుంది. రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు గాను విండీస్.. ఈ ఏడాది అక్టోబర్లో భారత్కు రానుంది.
సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్లో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడిన వెస్టిండీస్.. తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో అదరగొట్టింది. ముల్తాన్ వేదికగా మూడు రోజుల్లో ముగిసిన చివరి టెస్టులో ఆతిథ్య జట్ట�
పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య ముల్తాన్లో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకుంటున్న ఈ టెస్టులో విండీస్ నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో భాగంగా రెండో రోజు ఆట ము�
Noman Ali: పాక్ స్పిన్నర్ నోమన్ అలీ హ్యాట్రిక్ తీశాడు. విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్ టెస్టు క్రికెట్లో.. హ్యాట్రిక్ తీసిన తొలి స్పిన్నర్గా రికార్డ�
Test Cricket Record: చిత్తుగా ఓడినా.. విండీస్ ఓ రికార్డును మూటకట్టుకున్నది. పాక్తో జరిగిన తొలి టెస్టులో.. విండీస్ జట్టులోని చివరి ముగ్గురు బ్యాటర్లు అత్యధిక స్కోర్లు చేశారు. టాపార్డర్ బ్యాటర్ల కన్నా ఎక్క�
భారత మహిళల జట్టు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. టీ20 సిరీస్ విజయంతో ఊపుమీదున్న టీమ్ఇండియా వన్డేల్లోనూ అదే జోరు కనబరిచింది. ఆదివారం వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం స�
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 2-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది.