పశ్చిమాసియా యుద్ధం సెగ ఇప్పుడు వైమానిక రంగాన్ని కూడా తాకింది. యూరప్లో ఆరు వారాలకు సరిపడా జెట్ ఇంధనం మాత్రమే మిగిలి ఉందని, ఇరాన్-యూఎస్ యుద్ధ సంక్షోభం ఇలాగే కొనసాగితే విమానాల రద్దు త్వరలోనే ప్రారంభం అ�
ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిలు, కుంపట్లు, కిరోసిన్ స్టవ్లను ఆశ్రయించాల్సిందేనా? లేక ఎలక్ట్రిక్, ఇండక్షన్ స్టవ్లు, వంటింట్లోకి చేర్చాల్సిందేనా? రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు అందరూ కచ్చితంగా ఎ�
పశ్చిమాసియాను కుదిపేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులే ఎదురుకావచ్చని మంగళవారం భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సమాజం (సియామ్) అధ్యక్షుడు శైలేష్ చంద్�
పశ్చిమాసియా యుద్ధం వేళ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ నుంచి భారీ సైనిక, రక్షణ మద్దతు లభించింది. భారీ ఎత్తున సైనిక బలగాలను, యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు పంప�
పశ్చిమాసియా యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్కు మద్దతుగా కొన్ని చోట్ల, అమెరికాకు అనుకూలంగా మరికొన్ని చోట్ల, యుద్ధం ముగించాలంటూ ఇంకొన్ని చోట్ల ఆందోళనలు నిర్వహించారు.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో గ్యాస్, పెట్రో కొరతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు గ్యాస్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Russia Oil : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇండియా చమురు కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాకు మరింత చమురు సరఫరా చేయాలని రష్యా నిర్ణయించింది.
PM Modi : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) భేటీ బుధవారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో జరగనుంది.
పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల లాభాలకు గండిపడనుండగా, విమాన చార్జీలు భారీగా పెరిగాయని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐ�
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మనల్ని బాధిస్తోంది. నెల రోజులుగా సాగుతున్న సమరం సామాన్యుల్ని సతాయిస్తోంది. చివరకు వంటింటికీ ‘యుద్ధ’ సెగ తగిలింది. ఇప్పటికే గ్యాస్ సరఫరాలో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడు
పశ్చిమాసియా యుద్ధంలోకి యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ రంగప్రవేశం చేశారు. ఇజ్రాయెల్ భూభాగంపైకి క్షిపణులతో దాడులు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ ఐడీఎఫ్ అధికార ప్రతినిధి నాదవ్ షోష్ని స్పందిస్తూ బహుముఖ యుద�
హైదరాబాద్: పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమ�
Donald Trump | భారతదేశ ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi), తాను మాటల మనుషులం కాదని, చేతల మనుషులమని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ (Israel) యుద్ధం నేపథ్
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంక్షోభం తీవ్రమైంది. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం వీధుల్లోకి వచ్చిన వందలాది మంది ప్రజలు.. మండుటెండలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్