పశ్చిమాసియా యుద్ధంలోకి యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ రంగప్రవేశం చేశారు. ఇజ్రాయెల్ భూభాగంపైకి క్షిపణులతో దాడులు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ ఐడీఎఫ్ అధికార ప్రతినిధి నాదవ్ షోష్ని స్పందిస్తూ బహుముఖ యుద�
హైదరాబాద్: పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమ�
Donald Trump | భారతదేశ ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi), తాను మాటల మనుషులం కాదని, చేతల మనుషులమని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ (Israel) యుద్ధం నేపథ్
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంక్షోభం తీవ్రమైంది. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం వీధుల్లోకి వచ్చిన వందలాది మంది ప్రజలు.. మండుటెండలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలోని అన్ని రాష్ర్టాలు, యూటీల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6. 30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ దారా ఆయన పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, తద్వారా భారత్పై ద
lpg gas | తాము గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా రావడం లేదని డీలర్లను వినియోగదారులు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో కస్టమర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. బుధవారం అయిజ, కొల్లాపూర్ పట్టాణాల్లోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ సిలిండర్ల కోసం కస్టమర్లు ఖాళీ సిలి
పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకు 15 షరతులతో కూడిన శాంతి ప్రణాళికను ఇరాన్ ముందు ఉంచారు. తమ షరతులకు ఒప్పుకొంటే, ఇరాన్పై ఆంక్షలను ఎత్తేస్తామని, విద
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ఇంధన, నిత్యావసరాలపై పడుతున్నది. దిగుమతి చేసుకునే సరుకుల రవాణా ఖర్చులు రోజురోజుకూ పెరగడం సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలను హడలెత్తిస్తున్నది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ మదుపరులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల 28 నుంచి ఇప్పటి వరకు బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 10 శాతం లేదా 8,590.8 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 2,666 పాయింట్�
పశ్చిమాసియా యుద్ధాన్ని ట్రంప్ ముగించాలనుకొంటున్నా.. ఇజ్రాయెల్ మాత్రం కొనసాగించాలనుకొంటున్నది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేనట్టు మొండిగా యుద్ధం చేస్తున్నది.
వంటగ్యాస్ మంట గ్రామాలకూ తాకింది. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ పట్టణాలతోపాటు పల్లెలకూ చేరింది. యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరతతో ఊళ్లలో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో పెట్రో వాత మొదలైంది. దేశంలో శుక్రవారం ప్రీమియం లేదా హయ్యర్ గ్రేడ్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2 చొప్పున పెరిగింది. అదే విధంగా పారిశ్రామిక వినియోగం కోసం కొనుగోలు చేసే బల్�