పశ్చిమాసియా సంక్షోభం వేళ ప్రధాని మోదీ తన ఆర్థిక సలహా మండలితో శనివారం భేటీ అయ్యారు. యుద్ధం ముగుస్తుందో లేదో తెలియని పరిస్థితుల నేపథ్యంలో.. దేశంలో ఉన్న వ్యాపారాలకు ఊతం ఇవ్వడం, దిగుమతులను తగ్గించుకోవడంపై ఈ �
Sanjay Malhotra: వడ్డీ రేట్లను ఈసారి కూడా ఆర్బీఐ మార్చలేదు. వరుసగా రెండో సారి వడ్డీ రేట్లు యధాతధంగా ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇవాళ ద్రవ్యపరపతి విధాన సమీక్ష అంశాలను ప్రకటించార�
పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడేలా, మరొక శాంతి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా-ఇరాన్ అడుగులు వేస్తున్నాయి. హొర్ముజ్ జలసంధిపై దిగ్బంధం ముగిసిందని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వృథా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రస్తుతానికి సోమ, శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా కేసుల విచారణలు నిర్వహించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరినట్లు భారత ప్�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్పీసీఎల్, బీపీసీఎల్�
దీర్ఘ కాలంలో ప్రపంచాన్ని 80 కోట్ల ఉద్యోగాల కొరత వేధించనున్నదని.. విధాన కర్తలు ఈ విషయాన్ని విస్మరించొద్దని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హెచ్చరించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆయన మాట్లాడుత
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావటంతో.. పశ్చిమాసియా సంక్షోభంపై మళ్లీ ఆందోళన నెలకొన్నది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి అనూహ్యమైన ప్రతిపాదన వెలువడింది. అమెరికాతో చర్చల కోసం త
పశ్చిమాసియలో నెలకొన్న యుద్ధ సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టివేసింది. దేశంలో ఇంధన కొరత ముంచుకొస్తున్న తరుణంలో దేశంలో లాక్డౌన్ తరహా చర్యలు
ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ య�
Crude Oil Price | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారత చమురు మార్కెట్తో పాటు గ్యాస్ కంపెనీలపై �