ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావటంతో.. పశ్చిమాసియా సంక్షోభంపై మళ్లీ ఆందోళన నెలకొన్నది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి అనూహ్యమైన ప్రతిపాదన వెలువడింది. అమెరికాతో చర్చల కోసం త
పశ్చిమాసియలో నెలకొన్న యుద్ధ సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టివేసింది. దేశంలో ఇంధన కొరత ముంచుకొస్తున్న తరుణంలో దేశంలో లాక్డౌన్ తరహా చర్యలు
ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ య�
Crude Oil Price | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారత చమురు మార్కెట్తో పాటు గ్యాస్ కంపెనీలపై �