పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్టు తయారైంది. ఇప్పటికే అనేక విధులు, సర్వేలతో సతమతమవుతుండగా, ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరిట మరోభారం మోపుతున్నది.
ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలని, ఇది ప్రజా పాలనలో నిరంతర ప్రక్రియ అని జడ్పీ సీఈవో వినోద్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మండలంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక�
ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్ మన్) కార్యక్రమం కింద ఆదివాసీ చెంచు సమూహాలను అభివృద్ధి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు.
సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంక గురువారం బాధ్యతలు స్వీకరించగా.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2013వ బ్యాచ్ ఐఏఎస్కు చెందిన ఆయన మహబూబాబాద్ జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. వివాదరహితుడు అని, ప
టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
BRS | బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ ( BRS )లో చేరుతున్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడావత్ రాజు, పాత్లా�
మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధింత �
Minister Indrakaran Reddy | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల( Elections )కు సన్నద్ధం కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి(Minister Indrakaran reddy) బీఆర్ఎస్ శ్రేణులకు �
దేశంలో మనుషులంతా సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించి, ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేసిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమేనన�
సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంతో పాటు, గత పాలకుల పుణ్యమా అని పేరుకుపోయిన సమస్యలపై మంత్రి జగదీశ్రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట ప్రజలు మురుగునీట