రాష్ట్రంలోని గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ, పర్యవేక్షణలోపం వల్లనే సమస్యలు తలెత్తుతున్నా�
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు విష జ్వరాలు, అంటూ వ్యాధుల బారిన పడకుండా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్ల�
సంక్షేమ హాస్టళ్లకు విజయ పాలు సరఫరా చేసే ఏజెన్సీలు కోట్ల రూపాయాలు లూటీ చేస్తున్నాయి. మార్కెట్లో లీటర్ ధర రూ.60 ఉంటే, సంక్షేమ హాస్టళ్లకు రూ.62 చొప్పున సరఫరా చేస్తూ విజయ డెయిరీ గుర్తింపు పొందిన ఏజెన్సీల నిర్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయింది. సబ్బండ వర్ణాలను గాలికి వదిలేసింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు కేసీఆర్ ప్రభు
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం అదనంగా రూ.256 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలకు ప్రభుత్వం రూ.251 కోట్లను ప్రతిపాదించగా, ఆ మేరకు నిధులను విడు
రాష్ట్రంలో గురుకులాలు, పాఠశాలల్లో రెండు, మూడు నెలలుగా వరుస ఫుడ్ పాయిజ న్ ఘటనల నేపథ్యంలో సర్కారులో చలనం వ చ్చింది. ఇన్నాళ్లు చిన్న ఘటనలుగా చూపుతూ నిర్లక్ష్యం చేసింది.
నెలనెలా రావాల్సిన డైట్ బిల్లులను చెల్లించడం లేదు. జిల్లాలో ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్లో మూలుగుతున్నాయి. ఒక్కో శాఖలో రూ.50లక్షల నిధులు పేరుకుపోయాయి.
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి భవనాల కిరాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం గత 8 నెలలుగా చెల్లించడమే లేదు. దీంతో వాటి యజమానులు విద్యాలయాలు, హాస్టళ్ల భవనాలను తాళాలు
RSP | గురుకులాల్లో చదువుతున్న పేద పిల్లల సంక్షేమం, రక్షణపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పది రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు
రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై జూన్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్రంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు సరిగా లేవంటూ దాఖలైన ప్రజాప�