ఉమ్మడి పాలనలో కనీస వసతులు కరువైన సంక్షేమ హాస్టళ్లలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరమ్మతులు చేపట్టి సకల హంగులతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుత
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో సంక్షేమ హాస్టళ్లలో వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఉండేందుకు విముఖత ప్రదర్శించేవారు. ఫలితంగా దూర ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందని ద్రా�
పేద, మద్య తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలు సకల వసతుల సమాహారంగా మారాయి. ఉమ్మడి పాలనలో కనీస సౌకర్యాలు కరువై రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన