Groom Beaten Up | సోషల్ మీడియాలో పరిచయమైన ఒక జంట ఆన్లైన్లో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి వేదిక వద్దకు చేరిన వరుడ్ని వధువు గుర్తించలేకపోయింది. ఫోన్లో తాను మాట్లాడే వ్య�
Sai Srinivas | టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో తిరుమలలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోట�
పెండ్లికి వెళ్తున్న ఓ కారు కల్వర్టును ఢీకొనగా, వరుడి తల్లిదండ్రులతోపాటు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకున్నది. రాజంపేట మండలం ఆర్గొ
Bride Garlands Lover | పెళ్లి వేడుకలో వరుడికి వధువు షాక్ ఇచ్చింది. అక్కడున్న ప్రియుడి మెడలో పూలమాల వేసింది. ఇది చూసి పెళ్లి అతిథులు నోరెళ్లబెట్టారు. వధువు తీరుతో ఆ పెళ్లిని వరుడు రద్దు చేశాడు.
వయసు నిండిన ఓ యువతి, యువకుడి ప్రేమ బంధం చివరికి మరణంలో సైతం వీడలేదు. గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుని చివరికి పెద్దలను సైతం ఒప్పించి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే దంపతుల జంట ఉరేసుక�
Groom Shot Dead | ఒక వరుడు తన బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్ గాయాలైన వరుడు కారులోనే కుప్పకూలి మరణించాడు.
Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీరి వివాహ వేడుక జరగనుండగా, క�
తల్లిదండ్రులు లేని ఓ అనాథ యువతి పెళ్లికి ఆలయ ఫౌండేషన్ సభ్యులు అన్నీ తామై అండగా నడిచారు. పెళ్లి ఖర్చులకు రూ.30వేల నగదు, విందు భోజనాలకు 25 కిలోల బియ్యం అందజేసి ఆసరాగా నిలిచారు.
Two grooms arrive for one bride | ఒకే వధువును పెళ్లి చేసుకునేందుకు ఇద్దరు వరులు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. పెళ్లి ఊరేగింపుగా వచ్చిన ఇద్దరు వరులను చూసి వధువు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీ
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లో ఘరానా మోసం బయటపడింది. ఒక వ్యక్తి తాను ఐఏఎస్ అధికారిని అని నమ్మించి, ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరునాడే పెళ్లి కూతురును అమ్మేసేందుకు ప్రయత్నించాడు.
Vijay and Rashmika | సినీ హీరో విజయ్ దేవరకొండ , హీరోయిన్ రష్మిక మందాన నూతన దంపతులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు కలిసి అభినందించారు.
Wedding Turns Violent | పెళ్లి వేడుకలో డీజే ఆపేయడంపై వివాదం చెలరేగింది. ఇది ఘర్షణకు దారి తీసింది. దీంతో కొందరు వ్యక్తులు తోసుకుని కొట్టుకున్నారు. భయాందోళన చెందిన పెళ్లి అతిథులు దూరంగా పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్
Virosh | టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అట్టహాసంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన అత్యంత
యాదగిరి కొండపై పంచనారసింహ రూపాల్లో వెలిసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టం బుధవారం పాంచరాత్రగమశాస్త్ర రీతిలో వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామివారి తిరు కల్యాణ మహోత�