మహిళలకు వారి పెండ్లి సమయంలో బంగారు, వెండి నగలకు బదులుగా ఆయుధాలను కానుకలుగా ఇవ్వాలని అఖిల భారత క్షత్రియ మహా సభ ప్రతిపాదించింది. తద్వారా వారిని వారు రక్షించుకొనేలా సాధికారత కల్పించొచ్చని అభిప్రాయపడింది.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్తదారుల్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో పెండ్లి ఆహ్వానం సందేశం పంపి..అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.2 లక్షలు కాజేశారు.
Woman Kills Husband After Wedding | పెళ్లైన కొన్ని రోజుల్లోనే భర్తను భార్య హత్య చేయించింది. మేనమామను పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ మహిళ, భర్తను చంపేందుకు అతడితో కలిసి ప్లాన్ చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు హంతకులతోపాటు ఆమ�
Jeff Bezos | అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 61 ఏళ్ల బెజోస్ తన ప్రియురాలు 55 ఏళ్ల లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)ను వివాహం చేసుకున్నారు.
Man Organises Wife’s Wedding To Lover | మరో వ్యక్తితో భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో ఆమెతో15 ఏళ్ల వైవాహిక బంధాన్ని రద్దు చేసుకున్నాడు. భార్య, ఆమె ప్రియుడికి దగ్గరుండి పెళ్లి జరిపించాడు.
టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ పెండ్లి వాయిదాపడినట్టు సమాచారం. గత నెలలో ఈ ఇద్దరి నిశ్చితార్థ వేడుక లక్నోలో ఘనంగా జరుగగా.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రక�
Rinku Singh: భారత క్రికెటర్ రింగూ సింగ్.. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా పడింది. నవంబర్ 19న జరగాల్సిన మ్యారేజీని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే ఇంకా డేట్ను ఫిక్స్ చేయ�
నిరుపేద ముస్లిం యువతి వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి చేయూత అందించారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్కు చెందిన సయ్యద్ ఖాసీం అనే లార�
తాను వివాహం చేసుకోవాలని అనుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటంతో, అంత్యక్రియలకు కొద్ది గంటల ముందు కాబోయే భర్త ఆమెను వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.
Girls Kidnapped From Wedding | పెళ్లి వేడుకలో పాల్గొన్న ఇద్దరు బాలికలను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వారిని జనం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడకు మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నలుగురు వ్యక్తులు కలిసి ఇద్దరు బాల�
వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో శ్రీ భవానీ శంకర దేవాలయంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య ఉదయం హోమాలు, మధ్యాహ్నం శ్రీ పార్వతీ పరమేశ్వర
తమ్ముడి పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. వారి మూడేళ్ల కూతురు గాయపడగా, దవాఖానకు తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుంగ్లాంపల్లిలో జ�
పన్నూరు గ్రామానికి చెందిన పుట్ట రజితకు వివాహం కుదిరింది. కాగా రజిత తండ్రి శంకరయ్య 15 యేండ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రజితకు వివాహం చేయడం తల్లి రాధమ్మకు శక్తికి మించిన భారంగా మారింది.
Woman calls off wedding | మద్యం సేవించిన వరుడు తన బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే తాగి ఊగిపోతున్న పెళ్లికొడుకుని చూసి పెళ్లికూతురు షాక్ అయ్యింది. అతడితో పెళ్లిని రద్దు చే