తెణకు మంగళవారం మరో అల్పపీడనం గండం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాలంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్�
పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో బలమైన ఈదురు గాలులు వీయడం, నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వా�
తూర్పు, మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, రాగల 36గంటల్ల�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తున్నది. దీనికి ఇప్పటికే ‘శక్తి’ అని నామకరణం చేశారు. శక్తి తుపాన్ వచ్చే రెండు వారాలపాటూ దక్షిణ అరేబియా సమ
Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. అల్పపీడనం వాయు
TG Rains | రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాల
Weather Update | హైదరాబాద్లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్తో పాటు, తెలంగాణలోని పలు జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి.
Weather Updates | వాతావరణ మార్పులపై ఒకప్పుడు తమ శాఖ ఇచ్చే అంచనాలు తప్పేవని, కానీ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ సాయంతో కచ్చితమైన అంచనాలను అందిస్తున్నామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) డైరెక్టర్ డాక్టర్ కే నా�
Southwest Monsoon | గత వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్లోకి ప్రవేశించాయి. కేరళ వద్ద రుతుపవనాలు తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోటిపల్లి, దుడ్యాలల్లో 10 సెంటీ మీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. ధావలాపూర్లో 9, మదనపల్లి,
అమరావతి: చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఇళ్ల ను
అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాని పరిసరాల్లో నైరుతి బంగాళాఖాతం ఏర్పడ�
Rain Lashes in Hyderabad | నగరంలో మంగళవారం రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. కూకట్పల్లి, హైదర్నగర్, అల్విన్కాలనీ, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, జీడిమెట్ల, షాపూర్నగర్, సూరారం, సికింద్రాబాద్, త�