పదేండ్ల కిందట దర్శనమిచ్చిన డ్రమ్ములు, నీటి ట్యాంకర్లు మళ్లీ కనిపిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లో తాగునీటి ఎద్దడి నెలకొన్నది. కొన్ని ప్రాంతాల్లో ఐదురోజులకోసారి, మరికొన్ని చోట్ల వారానిక�
కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న పటాన్చెరు ప్రాంతానికి శుద్ధమైన తాగునీటికి తిప్పలు తప్పేలా లేవు. ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన మిషన్ భగీరథ సర్వేను పంచ
KTR | తెలంగాణ రాష్ట్ర ప్రజల కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో నీటి ఇబ్బందులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ధర్నాకు దిగిన ఘటన ఎడపల్లి మండలం ఠాణాకలాన్లో చోటు చేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 రోజులుగా తాగడానికి, కాలకృత్యాలు తీర్చు�
నీటి కష్టాలు.. కన్నీటి వ్యథలవుతున్నాయి. అపర భగీరథ ప్రయత్నంతో గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటి ముంగిలిలోకి నల్లాలో తాగునీరొచ్చింది. అనాదిగా పడుతున్న ఇబ్బందులకు ఒక్కసారిగా చెక్ పెట్టినట్టయ్యింది.
తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడిన ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లిలో చోటుచేసుకున్నది. గురువారం కరెంట్ పోగా.. శుక్రవారం రాత్రి అయినా రాకపోవడంతో గ్రామస్తులు నీటికోసం తల్లడిల్లారు. 24 గంటల�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు స్వల్ప వరద మొదలైంది. శుక్రవారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,561క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులకు గానూ ప్రస్తుతం 1,0
ఎన్నికల ముందు ధాన్యానికి బోనస్గా రూ.500 చెల్లిస్తామని చెప్పి నేడు సన్న రకానికి మాత్రమే బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించి రైతులు, ప్రజలను మోసం చేశారని, మాటమార్చడమే కాంగ్రెస్ నైజమని మక్త�
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిష్టాపురం, దేశ్యా, మంగళి తండాల్లో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్ పగిలినా అధికారులు పట్టించుకోవడం లేదు
నగరంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు వాటర్ ట్యాంకర్లు వరస కడుతున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఇండ్లలో ఉండే బోర్ల నుంచి సరిగ్గా నీళ్లు రాకపోవడంతో హైదరాబాద్లో సా�
వేసవిలో పశువుల దాహం తీర్చడానికి గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి తొట్లను నిర్మించింది. తొట్ల నిండా నీరు నింపడంతో ఉదయం, సాయంత్రం పశువులు, గొర్రెలు, మేకలు తమ దాహార్తిని తీర్
అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. బస్తీల్లో ఉండే నిరుపేద మొదలు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, విద్యార్థులు, మహిళలు..