ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం జలమండలి ఎండీ అశోక్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. చంపాపేట, బీఎన్రెడ్డినగర్, సరూర్�
Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్తో శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్య�
తెలంగాణ చారిత్రక ప్రస్థానంలో నీరు ప్రకృతి వనరు మాత్రమే కాదు; అది ఈ గడ్డ ఆత్మాభిమానం, అస్తిత్వం, కోట్లాదిమంది రైతుల జీవన్మరణ సమస్య. వలస పాలకుల స్వార్థపూరిత పాలనలో దశాబ్దాల పాటు సాగిన జలదోపిడీ, ప్రాజెక్టుల
మహానగరంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. జలమండలి పరిధి విస్తరించి మహా జలమండలిగా ఏర్పడిన నీటి సమస్యల్లో ఎలాంటి మార్పులు రాకపోగా.. పరిస్థితి మరింత దిగజారిపోతున్నది.
నాకున్న రెండున్నరెకరాల భూమిలో రెండెకరాల్లో వరి వేసిన. పంట చేతికొచ్చే సమయంలో బాయి, బోరు రెండు ఒకేసారి అడుగంటాయి. నీళ్లు తగ్గుతూ వస్తున్నకొద్దీ రోజుకింత వరి ఎండిపోయింది.
మద్దూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో గత ఏడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రెణివట్ల, చెన్నారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి కోసం
తాగునీటి సమస్య ఉంటే 1916 టోల్ ఫ్రీ నంబర్ కు సంప్రదించాలని ఆర్డబ్య్లూఎస్ డీఈ మున్నీ నాయక్ అన్నారు. పోతంగల్ మండలంలోని గ్రామపంచాయతీలో సోమవారం ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శులతో ఆర్డబ్ల్యూఎస్ అధికా
యూసుఫ్ గూడ బస్తీ దవాఖానలో నీటి సమస్యను అధికారులు పరిశీలించారు. ఇటీవల ‘నమస్తే’లో బస్తీ దవఖానాలో నీటి సమస్య శీర్షికన వచ్చిన కథనానికి జలవండలి అధికారులు స్పందించారు. బస్తీ దవాఖాన ప్రారంభించి ఏండ్లు గడుస్�
కాంగ్రెస్ పాలనలో నీళ్ల కోసం ప్రజలు కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి దాపురించిందని.. ఇదేనా కాంగ్రెస్ సర్కారు చెప్పుకునే ప్రజాపాలన అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
‘ఐదు రోజులుగా నీరు రావడంలేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు’ అంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చారు. బయ్యారం మండలంలోని ఉప్పలపాడులో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. ప�
మంచి చేయడమే తప్పయితే కేసీఆర్ను కచ్చితంగా శిక్షించాల్సిందే. ప్రాణాలు పణంగా పెట్టి, తెలంగాణ తెచ్చినప్పటి నుంచి తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేవరకు ఆయన చేసిన ప్రతీ పనిపై కమిషన్ వేయాల్సిందే. ఒకటి కాదు, రెండ
Water Problems | గత పదేండ్లుగా రాని నీటి సమస్య ఇప్పుడు వచ్చింది. చిన్న పాటి సమస్యను పరిష్కరించక పోవడంతో కాలనీ వాసులకు 4 రోజులుగా మిషన్ భగీరథ నీరు అందడం లేదు.
Mission Bhagiratha | పెద్దేముల్ మండల పరిధిలో జనగాం గ్రామంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు రోడ్డుపై వృథాగా పారుతుంది. సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.