ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద 48 అడుగులు దాటి ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Kadem Project | మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు , చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీ�
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. మంగళవారం ఉదయం 7.32 గంటలకు 43.2 అడుగులకు నీటిమట్టం చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Nizamsagar Project | కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వస్తుండంతో ప్రాజెక్ట్ వద్ద జలకళ సంతరించుకుంది.
కృష్ణాబేసిన్లో ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శనివారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,98,000 ఇన్ఫ్లో రాగా 37 గేట్లు ఎత్తి దిగువ కు 2,53,230 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. జూరాల జలవిద్యుత్ కేంద్రాల�
జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్లో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాం తంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో ఆదివారం సాయంత
ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు 18.2 అడుగులు ఉన్న గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ శుక్రవార
కర్ణాటక ప్రాంతంలో కురుస్తు న్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరేతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో 22 గేట్లు
పర్యాటక ప్రాంతమైన సరస్సులో నీరు లేక అధికారులు బోటు షికారు దీంతో పర్యాటకులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్తున్నారు. జూన్ 2వ తేదీ నాటికి సరస్సులో 17అడుగుల నీటిమట్టం ఉండటంతో తూములు చేయాలంటూ ఐబీ అధికారులు వద�
CWC Report: దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతం పడిపోయినట్లు కేంద్ర జల సంఘం పేర్కొన్నది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత నీటిస్థాయి 77 శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. దీనిపై �
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో న మోదైంది. ప్రాజెక్టులో 318.51 మీటర్లకు గానూ 1,045 అడుగు ల నీట�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు స్వల్ప వరద మొదలైంది. శుక్రవారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,561క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులకు గానూ ప్రస్తుతం 1,0