భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నది మరింతఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.
వ్యవసాయంలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్నది. అన్నదాతలకు సాంకేతిక దన్ను ఇచ్చే దిశగా సర్కారు తనదైన కృషి చేస్తున్నది.. స్మార్ట్గా పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది
Bhadrachalam | గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 44 టీఎంసీలకు చేరుకున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 2,088 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 296 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం 105.788 గరిష్ఠ నీ
నదులు నాలాల స్థాయికి పడిపోతే నాశనాన్ని కోరితెచ్చుకొన్నట్టే అవుతుందని వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ తీవ్రంగా హెచ్చరించారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నదుల పరిరక్షణపై రెండురోజుల
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ భాగం నుంచి 57,200 క్యూసెక్కుల చొప్పున ఇన్ఫ్లో ప్రవహిస్తుండడంతో ఆదివారం సాయంత్రానికి ఐదు వరద గేట్ల ద్వారా 45,700 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట�