నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతుంది. ఈ సీజన్లో జూలై 29 నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించి సెప్టెంబర్ 2న నీటి విడుదలను నిలుపుదల చేశారు.
Nagarjuna Sagar | ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. శ్రీశైలం నుంచి 67 వేల క్యూసెక్కుల వరద సాగర్కు వస్తున్నది.
ఎగువనుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతున్నది. దీంతో డ్యామ్ క్రమంగా నిండుతున్నది. సుకేసుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 1 లక్షా 71 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (GWMC) పరిధిలో లీకేజీల పర్వం కొనసాగుతుంది. ప్రతి నిత్యం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఓచోట నల్లాల లీకేజీలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కాకతీయ యూనవర్సిటి రెండో గేటు సమ�
శ్రీశై లం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో ఒకటో యూనిట్ వద్ద జీరో ఫ్లోర్లో డ్రాఫ్ట్ ట్యూబ్ స్లాబ్ లీకేజీని వెంటనే అరికట్టాలని జెన్కో సీఎండీ సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు. అవసరమైతే నిపుణుల�
అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నీటి దారా లీకేజీ వల్ల జల విద్యుత్ కేంద్రానికి ఎలాంటి ముప్పులేదని చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుత�
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రం వద్ద వారం రోజులుగా నీరు లీక్ అవుతున్నది. యూనిట్-1 జీరో ఫ్లోర్ డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి నీటి ధార పడుతున్నది.
ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలోని తాజ్మహల్ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీకవుతున్నది. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఇది సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షాలకు తాజ్మహల్
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజీ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్సాగర్ జలాశయం నుంచి నగరానికి నీటి సరఫరా చేసే నీటి కాలువకు హకీంపేట్ ఎంఈఎస్ వరకు భారీ నీటి లీకేజీ ఏర్పడింది.
Air India | ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన ఒక విమానం పైభాగం నుంచి నీరు ధారగా కారిన (water leakage) విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సం�
ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం పైకప్పు నుంచి ఒక చుక్క నీరు కూడా లీకేజీ కావడం లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. రామప్ప ఆలయం గర్భ�