జల వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుచేయాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కారు ఒత్తిడి చేస్తున్నది. కేంద్ర జల్శక్తి శాఖ అధికారులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తె లుస్తున్నది. ఢిల్లీలో కేంద
జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కమిటీలోకి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించింది. ఇందులో ఏపీ జలవనరుల శాఖ ప్రత్�
తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదాల పరిష్కారానికి 12 మంది అధికారులతో కమిటీ వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇటీవల ఇరు రాష్ట్రాల సీఎ
KCR on water disputes:దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటింది. కానీ ఇంకా దేశ ప్రజల్ని నీటి సమన్య వెంటాడుతూనే ఉన్నది. తాగునీరు, సాగు నీరు అందని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఇన్నాళ్లు పాల�
Water dispute Tribunal | అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం సత్వరమే ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమా�
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జల వివాదాల్లో జోక్యం చేసుకోబోమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి కృష్ణా జిల్లాకు మళ్లించే�
Telangana ENC wrote a letter to KRMB | కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గురువారం మరోసారి లేఖ రాశారు. తాగునీటి వినియోగం, లెక్కింపును
కృష్ణా ట్రైబ్యునల్ | కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఏడాది పొడిగిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
బోర్డుల నియంత్రణలోకి ఇరు రాష్ర్టాల్లోని 107 ప్రాజెక్టులు తెలంగాణలో 79, ఏపీలో 15, ఉమ్మడి ప్రాజెక్టులు 13 కేఆర్ఎంబీ పరిధిలో 36.. జీఆర్ఎంబీ పరిధిలో 71 ప్రాజెక్టులు కాళేశ్వరం, అనుబంధమైన భారీ ప్రాజెక్టులు కేంద్రం చే
జలదోపిడీ చేస్తున్న ఆంధ్రాపాలకులపై పోరాటం వాటాలు పంచని కేంద్రంపైనే మా అక్కసు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రాప్రజలకు తాము వ్యతిరేకం కాదని, టీఆర్ఎస్తోపాటు, తెలంగ�
Water disputes| కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులపై చర్చించేందుకు ఈనెల 25న బోర్డు సమావేశం జరగనుంది.