Fishermens Protest | సముద్రంలోకి వ్యర్ధాలకు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకారులు (Fishermens) రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
ఇంటి వ్యర్థాలను తొంబై శాతం పునర్వినియోగించవచ్చని బయో-ఎంజైమ్స్ నిపుణురాలు, పర్యావరణవేత్త రేవతి మాచర్ల సూచించారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో క్యాం
ఆదిలాబాద్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. దీనికితోడు గృహాల సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రమంలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతున్నది. దీన్ని మున్సిపల్ అధికారులు ప్రత్యేక వాహనాల ద్వారా బంగ
ఎందులోనూ తీసిపోరు.. ఎవరికీ తక్కువ కాదు.. గృహలక్ష్మిగానే కాదు.. ఏ రంగంలోనైనా హ్యాట్సాప్ అని నిరూపిస్తున్నారు మహిళలు. నల్లగొండ జిల్లా రాములబండ గ్రామ పంచాయతీ వాచర్గా పని చేస్తున్న సింగపంగ లింగమ్మ గతంలో కూల
శ్రీనివాసనగర్ గ్రామపంచాయతీ 2018లో కొత్తగా ఏర్పడింది. ఈ గ్రామంలో 371 ఇండ్లు ఉండగా.. గ్రామస్తులు బోగవిల్లి వెంకటరమణచౌదరిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న ఆయన.. ఊర్లోని యు
‘పట్టణ ప్రగతి’లో చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో గురువారం బైక్పై విస్తృతంగా పర్యటించిన ఆయన.. పారిశుధ్య పనులను పరిశీ�
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై పారకుండా ఉండేలా రోడ్డుకిరువైపులా
విశ్వ నగరంలో సుందరీకరణకు ప్రభుత్వ పెద్దపీట వేసింది. నగర వ్యాప్తంగా కాలనీలు, బస్తీలు, రహదారుల వెంట బిన్ఫ్రీగా మార్చడంతో పాటు కూడళ్ల అభివృద్ధి, ఫుట్పాత్ల పునర్నిర్మాణం, పచ్చదనం కోసం మొక్కల పెంపకం లాంటి
ప్రతిరోజూ మనం భుజిస్తున్న ప్రతి ఆరు ముద్దల్లో ఒక ముద్ద చెత్తకుప్పల్లో చేరుతున్నదంటే ఆశ్చర్యపోకండి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 17% ఆహారం వృథా అవుతున్నట్టు ‘ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం’ (యూఎన్ఈపీ) ఆహార
బీజింగ్, అక్టోబర్ 24: అంతరిక్ష వ్యర్థాల తగ్గింపు కోసం అభివృద్ధి చేసిన సాంకేతికతలను పరీక్షించేందుకు చైనా ఆదివారం ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. లాంగ్ మార్చ్-3బీ రాకెట్ సాయం తో షిజియాన్-21 ఉపగ్రహా�
సేంద్రియ ఎరువుల తయారీ బాగున్నది కేంద్ర ప్రభుత్వ అధికారి రాజీవ్ జవహరి సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 15: తెలంగాణలోని గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉన్నాయని.. తడి, పొడి చెత్త సేకరణ విధానం బాగుందని కేంద్ర ప్ర�
న్యూఢిల్లీ, మే 5: కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టడానికి కేరళ ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు. మిగతా రాష్ర్టాలు కూడా కేరళ బాటలో నడువాలని సూచించారు. మంగళవారం కేరళ సీఎం పినరాయి వి