నెల రోజులపైగా గ్యాప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేశాడు. కొందరు ఈ ఇన్నింగ్స్పై విమర్శలు చేస్తుండగా.. టీమిండియా మాజీ �
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత పేస్ దళం చుక్కలు చూపించింది. షమీ, బుమ్రా బౌలింగ్ ఆడలేక ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ క
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అద్భుతంగా గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. బ్యాటర్లు రాణించడంతో 198/8 భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటర్లను 148 పరుగులకే ఆలౌట్ చేసి తొలి
అత్యద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ కు టెస్టులలో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను అధిగమించే సత్తా ఉందంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్. రూట్ తన ఫామ్ ను ఇలాగే క
ఇంగ్లండ్తో ఆడుతున్న ఐదో టెస్టులో భారత జట్టు పట్టు సడలించకూడదని మాజీ లెజెండ్ వసీం జాఫర్ హెచ్చరించాడు. అంతకుముందు పంత్ (146), జడేజా (104) సెంచరీలతోపాటు కెప్టెన్ బుమ్రా (31 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో భారత జట్టు 416
‘క్రికెట్ ను ఐపీఎల్ నాశనం చేస్తుంది..’, ‘ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ఇందులో ఆడొద్దు..’, ‘ఐపీఎల్ కారణంగా మా క్రికెటర్లు సరిగా ఆడటం లేదు..’ అంటూ వీలు చిక్కినప్పుడల్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై త�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొదలవడానికి ముందు.. భారతే ఫేవరెట్. టీ20 స్పెషలిస్టులకు కొదవలేని టీమిండియా ఓడిపోతుందనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. అలాంటిది మొదటి రెండు మ్యాచుల్లో ఓటమి చవి చూసిన భారత్.. సిరీస్ ఓటమికి �
భారత జట్టులో స్టార్గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్.. అన్ని ఫార్మాట్లలో క్రికెట్కు గుడ్బై చెప్పేసింది. ఈ క్రమంలో అన్నివైపుల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా మిథాలీకి కంగ
కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ ట్రోఫీ సాధించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన ఫేవరెట్ క్రికెటర్ గురించి మాట్లాడాడు. సాధారణంగా చాలామంది క్రికెటర్లు సచిన్ వంటి దిగ్గజాలను తమ ఫేవరెట్లుగా చ�
కొత్త సారధి.. కొత్త కోచ్.. కొత్త ఉత్సాహంతో లార్డ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు.. న్యూజిల్యాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇంగ్లిష్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ జట్టు 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత
ఈ ఐపీఎల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన వెటరన్ ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడు. తన పని అయిపోయిందని ఎవరు అనుకున్నా సరే వాళ్లను తప్పు అని అశ్విన్ నిరూపిస్తూనే ఉన్నాడని భారత మాజీ దిగ్గజం వసీమ్ జాఫర్ అన్నాడ
తాజా ఐపీఎల్ సీజన్లో చాలా తక్కువ మంది యువ ఆటగాళ్లే సత్తా చాటుతున్నారు. వారిలో ప్రముఖంగా కనిపిస్తున్న కుర్రాడు లక్నో బ్యాటర్ ఆయుష్ బదోని. గుజరాత్పై తను ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే 54 పరుగులు చేసిన బదోని..
చాలా రోజులుగా బౌలింగ్ చేయకుండా భారత జట్టులో కూడా స్థానం కోల్పోయిన యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగించిన బౌలింగ్ విష
శ్రీలంకతో టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్కడితో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి టెస్టుల్లో కోహ్లీ కన్నా విజయవంతమైన కెప్టె