Cheteshwar Pujara | భారత జట్టు సీనియర్ బ్యాట్స్మెన్ ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్కు ఆదివారం వీడ్కోలు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు.
IND vs ENG 1st Test: హైదరాబాద్ వేదికగా మొదలైన తొలి టెస్టులో పర్యాటక జట్టు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ విఫలమైంది. బజ్బాల్ ఆటతో స్టోక్స్ సేన భారత జట్టుకు షాకులిస్తుందని అంతా అనుకున్నా అలా మాత్రం ఏమీ జరుగలేదు.
INDvsAUS: వరల్డ్ కప్లో టాస్ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో సికందర్ ఇటీవలే రోహిత్ శర్మ టాస్ వేసే విధానం గురించి పసలేని వాదనలు చేసిన విషయం తెలిసిందే.
భారత జట్టు త్వరలోనే అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 అవుతుందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ప్రస్తుతం భారత్ వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో, టీ20ల్లో ఫస్ట్, టెస్టుల్లో రెండో ప్లేస్లో �
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి కోహ్లీ, రోహిత్లు రంజీ మ్యాచ్ ఆడాలని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సూచించాడు. దాంతో మొదటి టెస్టులో ఒత్తిడికి లోనవకుండా ఆడతారని అతను అభిప్రాయం వ్య�
నెలరోజులపైగా క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ కోహ్లీ.. ఆసియా కప్లో పునరాగమనం చేశాడు. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంగ్కాంగ్పై అర్ధశతకం (59 నాటౌట్) సాధి
ఆసియా కప్ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో అద్భుత విజయం సాధించింది. తన మరుసటి పోరులో హాంగ్ కాంగ్ను ఎదుర్కోనుంది. హాంగ్ కాంగ్ పసికూన కాబట్టి భారత్ అంత టెన్షన్ పడ�
రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టుకు అమూల్యమైన ఆస్తి అని అంటున్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. విరామం అతడి దృక్పథాన్ని మార్చేసిందని.. పొట్టి ఫార్మాట్లో అతడు �