ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో పనిచేసిన ‘డోజ్' బృందం వైట్ హౌస్లోని డేటాను భారీగా యాక్సెస్ చేసింది. ‘వాషింగ్టన్ పోస్ట్' కథనం ప్రకారం.. ఈ డేటా ట్రాన్స్మిషన్ గోప్యంగా జరిగింది. దీనికి రికా�
భారత్కు 21 మిలియన్ డాలర్ల సహాయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల (సుమారు రూ.182 కోట్లు) సహా�
Washington Post | మరో వారంలో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వేళ.. యూఎస్కు చెందిన ప్రముఖ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ (Washington Post)కు ఊహించని షాక్ తగిలింది.
Canada: కెనడాలో ఉన్న ఖలిస్తానీ నేత హత్య కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు సీనియర్ ఆర్అండ్ఏడబ్ల్యూ పాత్ర ఉన్నట్లు కెనడా అధికారులు తెలిపారు.
Russia | గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun)పై జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ ‘రా’ ప్రమేయం ఉందంటూ అగ్రాజ్యం అమెరికా చేసిన ఆరోపణలను రష్యా ఖండించింది.
పక్కలో బల్లెంలా ఉన్న చైనా నుంచి భారతదేశానికి పలు రకాల ముప్పు పొంచి ఉన్నది. తాజాగా భారత వలసదారులకు సంబంధించి వంద గిగా బైట్ల డాటాను చైనాకు చెందిన హ్యాకర్లు చోరీ చేసినట్టు బయటపడింది.
రాత్రివేళ ఓ రెండు పెగ్గులు (మద్యపానం) వేస్తేనే నిద్ర పడుతుందన్న దాంట్లో నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంతేకాదు.. రోజూ సాయంత్రం ఆల్కహాల్ తీసుకోవటం వల్ల సదరు వ్యక్తి గాఢ నిద్రకు దూరమవుతాడని, అతడి�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకొని ఓ రహస్య సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని అమెరికా వార్తాపత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్' ఓ పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది.
Internet Apocalypse: 2025లో వచ్చే సౌర తుఫాన్ల ధాటికి ఇంటర్నెట్ అంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కంప్యూటర్ ప్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి ఓ ఆర్టికల్ రాశారు. దాన్ని వాషింగ్టన్ పోస్టు పబ్లిష్ చేసింది. మ�
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్(American newspaper Washington Post )ను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.